ప్రతి నియోజకవర్గానికి రూ.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

Trinethram News : రాష్ట్రంలోని 10 పూర్వ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం జిల్లాలకు కలుపుకుని రూ.1190 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. నియోజకవర్గ అభివృద్ది కోసం రూ. 10 కోట్లలో రూ.…

వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

2019 ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వద్ద ఘటన విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ వంశీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించిన ప్రజాప్రతినిధులు కోర్టు

పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయం.. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం.. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తాం.. తమిళనాట అవినీతి పాలన కొనసాగుతోంది.. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్..

రచ్చరచ్చ చేసిన బర్రెలక్క

Trinethram News : ఓ యూట్యూబర్ తన పేరు చెడగొట్టాడంటూ బర్రెలక్క అలియాస్ శిరీష ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అతడి యూట్యూబ్ స్టూడియోకు వెళ్లి నిలదీసింది. ఎన్నికల సమయంలో తనపై జరిగిన దాడులకు సంబంధించి పలు వీడియోలు వైరల్…

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్

Trinethram News : బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో స్పీకర్ ఛాంబర్లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాసేపట్లో కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.…

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం…

రామసింగవరం పంట పొలాల్లో దూడ మీద దాడి చేసిన పులి

ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల మండలం : రామసింగవరం పంట పొలాల్లో దూడ మీద దాడి చేసిన పులి‼️ సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దూడను చంపి పూర్తిగా తిన్నట్లుగా ఆనవాళ్లు.. ఏలూరు జిల్లా – తూ.గో జిల్లా సరిహద్దు…

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 1465 మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 1465 మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు Trinethram News : బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 13 కేసులలో సీజ్ చెయ్యబడిన 1465 మద్యం…

మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్

మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్ ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో పార్వతి అనే మహిళా మావోయిస్టు తీవ్రంగా గాయపడింది.. రక్తం అత్యవసరం కావడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్ సిన్హా రక్తం ఇచ్చి ఆమె ప్రాణం కాపాడారు.

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ

మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ.. Trinethram News : AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు V.V. లక్ష్మీనారాయణ మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులకు ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి…

You cannot copy content of this page