ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల మండలం :
రామసింగవరం పంట పొలాల్లో దూడ మీద దాడి చేసిన పులి‼️
సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దూడను చంపి పూర్తిగా తిన్నట్లుగా ఆనవాళ్లు..
ఏలూరు జిల్లా – తూ.గో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోనే పులి సంచారం.
రెండు పులులుగా అనుమానం..
అధికారులు ధ్రువీకరించవలసి ఉంది


