చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్
చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా చంద్రబాబే నియమిస్తున్నారు.. చంద్రబాబుకు అన్ని పార్టీలు కావాలి… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ప్రజలు క్వాష్ చేస్తారు మంత్రి అంబటి రాంబాబు
చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా చంద్రబాబే నియమిస్తున్నారు.. చంద్రబాబుకు అన్ని పార్టీలు కావాలి… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ప్రజలు క్వాష్ చేస్తారు మంత్రి అంబటి రాంబాబు
దిల్లీ: ఫైబర్ నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ…
Trinethram News : అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని…
నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు కుటుంబంతో కలిసి హాజరైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సత్యమ్మ, నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళి సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు కుటుంబం సోమవారం…
నారావారి పల్లెకు చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనకు ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.
మందడం : బోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుంది – తెలుగు వారెక్కడున్నా జన్మభూమికి…
బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని…
కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి: చంద్రబాబు అమరావతి: ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి… దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ పెత్తందారీ పోకడలు, రాజకీయ హింస వంటి పలు అంశాలతో తయారు చేసిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసిన…
తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం చంద్రబాబు మార్కు ఎంపిక పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. దాదాపు 70 పేర్లతో తొలి జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నారు. తొలి జాబితాలో పేర్లు…
You cannot copy content of this page