కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ Trinethram News : హైదరాబాద్:జనవరి 25తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధి…

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో బయటపడుతున్న భారీగా ఆస్తులు

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో బయటపడుతున్న భారీగా ఆస్తులు. మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తింపు. నగలు నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనపరచుకున్న అధికారులు. నానక్ రామ్ గూడ లోని బాలకృష్ణ ఇంట్లో…

త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది

మెహదీపట్నంలో స్కై వాక్ త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. కేంద్ర రక్షణ శాఖ మొత్తం 3380 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం ఢిపెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక…

వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం..మధిర,జనవరి24:-ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో మధిర శివాలయం దగ్గరలో గల వైరా నది నీటిలో గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఇతను సుమారు 50 ఏళ్ల వయసు కలిగి…

పరిటాల రవి 19వ వర్ధంతి కీ నివాళులర్పించిన మాలోత్ రాందాస్ నాయక్

పరిటాల రవి 19వ వర్ధంతి కీ నివాళులర్పించిన మాలోత్ రాందాస్ నాయక్ ఈరోజు వైరా నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ పరిటాల రవి 19వ వర్ధంతి వైరా ఆర్టీసీ బస్టాండ్ లో వారి చిత్రపటానికి పూలమాల 100…

పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం Trinethram News : పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశం …..మంత్రి తుమ్మల కామెంట్స్…..పామాయిల్ సాగు విస్తరణ…

మంత్రి పొంగులేటి నివాసానికి దీపాదాస్ మున్షీ

మంత్రి పొంగులేటి నివాసానికి దీపాదాస్ మున్షీ. Trinethram News : హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి బుధవారం ఉదయం వెళ్లి మర్యాద పూర్వకంగా…

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని కలిసిన : డాక్టర్ లోకేష్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని కలిసిన : డాక్టర్ లోకేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా నూతనంగా నియమితులైన ఏఐసిసి జనరల్ సెక్రెటరీ శ్రీమతి దీపా దాస్ మున్షీ గారిని ఈరోజు గాంధీ భవన్ లో మర్యాద పూర్వకంగా…

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – మెచ్చా నాగేశ్వరరావు

Trinethram News : ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – మెచ్చా నాగేశ్వరరావు నేడు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు…

You cannot copy content of this page