వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.…

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : నిజామాబాద్ జిల్లా :మార్చి 20బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడేపల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్క డికక్కడే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స…

నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

ప్రేమలో పడ్డ కూతురు.. ఉరేసి చంపిన తల్లి

Trinethram News : ప్రేమలో పడ్డ కూతురు.. ఉరేసి చంపిన తల్లి హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తల్లిదండ్రులు…

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌

ఢిల్లీ.. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌.. పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ స్టేషన్ రైటర్

Trinethram News : మెదక్ జిల్లా: మార్చి 19మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ రైటర్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డాడు. ఓ కానిస్టేబుల్ మెదక్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సురేందర్…

అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగింది

హైదరాబాద్, కూకట్ పల్లి, వివేకానంద నగర్, మార్చ్ 19 : హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి…

రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థినికి తీవ్ర గాయాలు

Trinethram News : భూపాలపల్లి జిల్లా:మార్చి 19భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోఈరోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి అక్షయ టెన్త్ పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రం కాటారంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తోంది. తోట…

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించండి

Trinethram News : కొత్తగూడెం :మార్చి 19సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన వేళ దేశ ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. దగాకోరు సార్వ‌త్రిక ఎన్నిక లను బహిష్కరించండి. బ్రహ్మణీయ,…

నకిలీ మహిళా పోలీస్ అరెస్టు

Trinethram News : నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మాళవిక, శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. అయితే అర్.పి.ఎఫ్ యూనిఫాంలో రీల్స్ చేయటమే కాకుండా, పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది. యూనిఫాంలోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు…

You cannot copy content of this page