మలబార్ గోల్డ్ & డైమండ్స్(రీ లాంచ్ ) ప్రారంభోత్సవ కార్యక్రమం

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర మెయిన్ రోడ్ లో మలబార్ గోల్డ్ & డైమండ్స్(రీ లాంచ్ )షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి మలబార్…

హమారా కిడ్స్ 6వ వార్షికోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

Trinethram News : ఈ రోజు గౌరవ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ముఖ్య అతిథులుగా బండారి లేఅవుట్, రోడ్ నెంబర్ -3బీ కమ్యూనిటీ హాల్ నందు హమారా కిడ్స్ 6వ వార్షికోత్సవ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం లోజీడిమెట్ల డివిజన్ మహిళలతో మహిళా సమావేశం లో పాల్గొని కుత్బుల్లాపూర్ గ్రామం లో మరియు జైరాం నగర్ లో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటెల…

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గంగుల అంజలి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రఫియా బేగం నియామకం

గంగుల అంజలి యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మరియు షేక్ రఫియా బేగంను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి ప్రతిపాదించి తెలంగాణ ప్రదేశ్…

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)పై.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ పోలీసులకు కాంగ్రెస్…

పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం

పాపికొండలు: కింటుకూరు అటవీ ప్రాంతం లోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్ కు గురి చేసిన నల్లమద్ది చెట్టు.. నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారా చెట్లను గుర్తించిన అటవీ అధికారులు.. చెట్టు నుండి సుమారు 20…

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

Trinethram News : కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ఇంచార్జ్ దీపాదాస్ మున్షి పురాణం సతీష్ చేరిక సందర్భంగా పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీ కృష్ణా

నేటి నుంచి ఇంటర్‌ కళాశాలలకు సమ్మర్ హాలీడేస్

Trinethram News : హైదరాబాద్:మార్చి 30ఎండాకాలం వచ్చేసింది. ఓవైపు భానుడి భగభగలు.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తు న్నారు. మరోవైపు…

భాను 42.1 డిగ్రీలు

Trinethram News : హైదరాబాద్‌: నగరంలో ఎండలు మండిపోతున్నాయి.. మార్చి నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌ 42.0 డిగ్రీలు, ఖైరతాబాద్‌లో 41.5 డిగ్రీలు నమోదయ్యాయి…..

You cannot copy content of this page