జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 30 at 16.10.37

TRINETHRAM NEWS

గంగుల అంజలి యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మరియు షేక్ రఫియా బేగంను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి ప్రతిపాదించి తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు నియమించినందున ఈ రోజు నియామక పత్రాలు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లడుతూ రానున్న మహిళలని చైతన్యవంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రతిఒక్క మహిళకు వివరించి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు సుజాత యాదవ్, శ్రీలత, ఫరహీన్ బేగం, నాగ భవాని, శోభ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page