ఎమ్మెల్సీ కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ మూలాఖాత్

RS Praveen Kumar and Balka Suman Moolakhat with MLC Kavita Trinethram News : హైదరాబాద్:మే 17ఎమ్మెల్సీ కవితనుబీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. శుక్రవారం ఉద యం 10 గంటలకు తీహార్…

రైతులకు శుభవార్త: కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Good news for farmers: Government made a key announcement Trinethram News : తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చెయ్యాలి అనుకుంటున్న ప్రభుత్వం.. అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.…

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

The lorry hit the RTC bus Trinethram News : జగిత్యాల జిల్లా:మే 17జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది.…

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు

Former minister Vivekananda Reddy’s murder case Trinethram News : హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి…

పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి!

Attack on Pawan’s security guard’s house! Trinethram News : హైదారాబాద్: జనసేనాని పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈఘటనలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అమీర్ పేట్ లోని ఆయనఇంటిపై రాడ్లు, రాళ్లు,…

ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి

CM Revanth Reddy’s special focus on unresolved issues between AP and Telangana Trinethram News : రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తవుతున్నందున రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశాలపై దృష్టి పెట్టిన సీఎం.. ఉద్యోగుల…

ఏపీ, తెలంగాణలో జోరుగా బెట్టింగ్?

Trinethram News : హైదరాబాద్:మే 15ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడిది గెలుపంటే… మా నాయకుడిదే విజయం అంటూ… పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి. పోలింగ్‌కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయా యులు… ఇప్పుడు మాదే…

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి.. ధాన్యం కొనకుంటే రైతుల పక్షాన రోడ్డెక్కుతాం.. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్

ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు: టి ఎస్ ఆర్ టి సి

Trinethram News : హైదరాబాద్:మే 15ఐపీఎల్ అభిమానులకు టీ ఎస్ ఆర్టీసీ చక్కని శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనుందని ఆర్టీసీ ప్రకటించింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ…

స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచిన ఎన్నికల సిబ్బంది

Trinethram News : హైదరాబాద్:మే 15లోక్‌సభ స్థానానికి సోమ వారం జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం మెషిన్లను డీఆర్‌ కేంద్రాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌ లో సీల్‌ వేసి భద్రపరిచా మని హైదరాబాద్‌ పార్ల మెంట్‌ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి,…

You cannot copy content of this page