చంద్రబాబుపై కరణం బలరాం పైర్

టీడీపీ అధినేత చంద్రబాబు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై నిన్న ఇంకొల్లు సభలో తీవ్ర విమర్శలు చేశారు. కరణం బలరాం ఒక దుర్మార్గుడు అని ఇంకొల్లు సభలో బాబు నిప్పులు చెరిగారు. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలకు కరణం బలరాం స్ట్రాంగ్ కౌంటర్…

చంద్రబాబు కటౌట్ కు బుద్దా వెంకన్న రక్తాభిషేకం

చంద్రబాబు తనకు దేవుడితో సమానమన్న టీడీపీ నేత తన చివరి రక్తపుబొట్టును ఆయన కోసమే ధారబోస్తానని వెల్లడి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలంటూ మీడియా ముఖంగా విజ్ఞప్తి

ఉరివేసుకుని పాలిటెక్నిక్ విద్యార్థి మృతి

Trinethram News : శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ లోని ప్రియదర్శిని హాస్టల్లోమొదటి అంతస్తులో ఘటన. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వేణుగోపాల్ పురం కు చెందిన విద్యార్థిని టి .శశి (17) గా గుర్తింపు. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న…

మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు

Trinethram News : విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు మినీ డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలంటూ అభ్యర్ధుల నినాదాలు ధర్నా చేసిన వారిని పోలీసులు వ్యాన్ లో ఎక్కించి స్టేషన్ కి తరలింపు.

పవిత్ర సంగమం ప్రాంతంలో మృత దేహం కలకలం

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కృష్ణా నది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు. మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది. మృత దేహం…

విజయవాడ గురునాణక్ కాలనీలో జై భీమ్ ఆర్మీ విస్తృత స్థాయి సమావేశం

Trinethram News : విజయవాడ సమావేశంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేశినేని చిన్ని కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న దళిత సంఘాలు,దళిత నేతలుటిడిపి నాయకులు నాగుల్ మీరా,ఫతావుల్లా

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌

Trinethram News : విశాఖ: వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు.. ‘రాష్ట్రాన్ని వైకాపా…

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

Trinethram News : కృష్ణా.. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్‌.. జ్యోతి ప్రజ్వలన…

You cannot copy content of this page