ANDHRAPRADESH పవిత్ర సంగమం ప్రాంతంలో మృత దేహం కలకలం trinethramnews ఫిబ్రవరి 18, 2024 WhatsApp Image 2024 02 18 at 6.59.49 PM TRINETHRAM NEWSTrinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంకృష్ణా నది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు. మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది.మృత దేహం ఎవరా అన్నది తేలాల్సి ఉంది…ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు Post navigationPrevious Previous post: విజయవాడ గురునాణక్ కాలనీలో జై భీమ్ ఆర్మీ విస్తృత స్థాయి సమావేశంNext Next post: లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై భారత్ మండపంలో ప్రత్యేక భేటీ Related News ANDHRAPRADESH MP Comments : చలాన్లు ఈపరితంగా వేస్తున్నారు . ఎంపీ కామెంట్స్ జూన్ 26, 2026 0 ANDHRAPRADESH Collector Issues Warning : జిల్లా కలెక్టర్ వార్నింగ్ జూన్ 26, 2026 0