మళ్ళీ సొంత గూటికి రానున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి!

Trinethram News : ఇవ్వాళ, రేపట్లో సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశం. హైదరాబాద్‌లో ఆళ్ల రామకృష్ణ రెడ్డితో చర్చలు జరిపిన విజయసాయిరెడ్డి..

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా..…

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి..తాను నిర్మించిన ..పల్నాడులో లో800ఏళ్లనాటి చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖ ఆసక్తి.. పల్నాడు జిల్లా… చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి ఆమె. అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుకు కారణం ఆమె. శివభక్తురాలిగా…

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

Trinethram News : సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

వైసీపీలోకి నూజివీడు టీడీపి మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోకి వచ్చిన ముద్రబొయిన.. వైసీపీలో చేరనున్న ముద్రబొయిన.. చంద్రబాబు తనకి అన్యాయం చేశాడని నిన్న కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న ముద్రబొయిన..

శ్రీశైల దేవస్థానం – కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం వారికి “11” కోట్ల విలువైన “స్వర్ణ” రధాన్ని సమర్పించిన ఒక “అజ్ఞాత” భక్తుడు.

మంచి మనసు చాటుకున్న సీఎం జగన్

తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ గారిని కోరిన అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలు…

విశాఖలో ‘మిలాన్’ విన్యాసాలు ప్రారంభం

విశాఖ వేదికగా ఇవాళ ‘మిలాన్-2024’ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలుత 50 దేశాల జాతీయ జెండాలతో నేవీ సిబ్బంది ర్యాలీ చేశారు. తర్వాత హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ వేడుకల్లో…

నాలుగు సీట్లను ప్రకటించేసిన పవన్ !

ఇటీవ‌లే జ‌న‌సేన‌లోకి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్(భీమునిపట్నం), పంచకర్ల రమేష్ బాబు(పెందుర్తి), సుందరపు సతీష్(గాజువాక), ల‌తో పాటు ఎలమంచిలి సీటు సుందరపు విజయకుమార్‌ల‌కు అసెంబ్లీ సీట్లను ప్ర‌క‌టించిన ప‌వ‌న్

ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియద : అలీ

రాజమహేంద్రవరం: త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియదని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ (Actor Ali) అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే…

You cannot copy content of this page