సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన
Trinethram News :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
Trinethram News :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
Trinethram News : ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు. ఈ నెల…
Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ వైరల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండించింది. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది ఫేక్…
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ. కృష్ణలంక పోలీసుల అదుపులో మోసగాడు. వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురం కు చెందిన బాధితురాలి వద్ద 7 లక్షలు స్వాహా చేసిన విజయవాడ కు…
Trinethram News : నూజివీడు ఏలూరు జిల్లా :- నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రాజీనామా చేస్తున్నట్లు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు. టీడీపీ ఆఫీస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దిశానిర్దేశం లేని టీడీపీకి ఆఫీసు నిర్మించి, 10 సంవత్సరాలు పార్టీని ముందుకు…
AP: తనకు గుడ్డును గిఫ్ట్ గా పంపించిన లోకేష్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ‘పరిశ్రమల శాఖ మంత్రిగా నేనేం చేశానో చెప్పడానికి రెడీ. ఆనాడు మంత్రిగా లోకేశ్ ఏం చేశారో చెప్పగలరా? నేను గంజాయి డాన్ అని ఆరోపిస్తున్నారు.…
నల్లని కాగితాలను కరెన్సీ నోట్లు గా తయారు చేస్తామని… ఎయిర్ పోర్టు కాకనినగర్ లో భారీగా బ్లాక్ కరెన్సీ పట్టివేత మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు కోట్లాది రూపాయలు స్వాధీనం.
Trinethram News : ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయాన్నే తీసేశాడన్న కొడాలి నాని గుడివాడ నుంచి తాను, గన్నవరం నుంచి వంశీ పోటీ చేస్తామని ధీమా చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్
Trinethram News : కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కొడతనపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేష్…
Trinethram News : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి పేరు తెరపైకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మంత్రి విడదల రజని పేరును ఖరారు చేసింది.ఈ నేపథ్యంలో అక్కడ కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు…
You cannot copy content of this page