త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని, కోటప్పకొండ పరిసరాలను పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపిఎస్

Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్… వచ్చే నెలలో(మార్చి – 2024) జరగనున్న కోటప్పకొండ తిరునాళ్ళకు పోలీస్ అధికారులు సన్నద్ధంగా వుండాలని ఆదేశించిన ఎస్పీ, తిరునాళ్ళకు సంబంధించి వివిధ ఏర్పాట్ల( *వాహన రాకపోకలు, వాహనాల పార్కింగ్, భక్తుల కోసం క్యూ…

ఒక్కరోజుకే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

నిన్న విశాఖ ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభం తేలియాడే వంతెనను ప్రారంభించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్.

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతాం: జగన్

2022 లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడి 672 కి.మీ. దూరం నుంచి జలాలను తీసుకొచ్చామని వివరణ 6,300 ఎకరాలకు సాగు నీరు..కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్

Trinethram News : తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ… కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ… కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా 6,300…

కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధుల పారే ప్రాజెక్ట్ గా మార్చుకున్నాడు బాబు, కానీ 2 లక్షల మందికి ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కల సాకారం చేసింది మీ బిడ్డ ప్రభుత్వం- సీఎం జగన్

కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధుల పారే ప్రాజెక్ట్ గా మార్చుకున్నాడు బాబు, కానీ 2 లక్షల మందికి ప్రజలకు నీరు అందించి కుప్పం ప్రజల కల సాకారం చేసింది మీ బిడ్డ ప్రభుత్వం- సీఎం జగన్

ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు

బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల…

ఇప్పటికే పార్థసారధి కి నూజివీడు టిక్కెట్ ప్రకటన

టిడిపి లో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, వైసిపి విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్.. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… వారి ఆధ్వర్యంలో వైకాపాని వీడి వైకాపా అనుబంధ…

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖఐదేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమ, అభిమానం మరువలేను: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుత్వరలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలునరసరావుపేట…

మోపిదేవిలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

Trinethram News : మోపిదేవి బస్టాండ్ ప్రక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్. పాల్గొన్న కృష్ణాజిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీమ్ ఆజ్మీ, జిల్లా…

You cannot copy content of this page