నూజివీడు నియోజకవర్గం లో జనసేన పార్టీ లో జనసేన నాయకులు అసంతృప్తి?

Trinethram News : రెండు వర్గాలుగా చీలిన జనసేన పార్టీ టిడిపి జనసేన పొత్తు లో మమ్మల్ని గుర్తించటం లేదు అంటున్నా కొన్ని మండలాల జనసేన పార్టీ నాయకులు? ఇదిలా ఉండగా ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా కొందరు…

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్

విజ‌య‌వాడ ప‌శ్చిమ టిక్కెట్ ను జ‌న‌సేనకు కేటాయించాల‌ని టీడీపీ నిర్ణ‌యం.. త‌న‌కు టిక్కెట్ విష‌యంపై మాట్లాడేందుకు లోకేష్ ను క‌లిసానంటున్న జ‌లీల్ ఖాన్..

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల…

బాపట్ల మున్సిపాలిటీ నిధులు నీళ్లపాలా అధికారుల పాలా

గతంలో వేసిన డ్రైనేజిలు నేటికీ అభివృద్ధి సూన్యం సూర్యలంక రోడ్డులో ఇరువైపులా వేసిన డ్రైనేజిలు గ్యాస్ గూడెం మలుపు వద్ద ఆగిపోవడంతో పట్టణంలో ఉన్న మురుగు నీరు బయటికి వెళ్ళడానికి లేకుండా నీరు ఆగిపోయింది. హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద…

వారి ఖర్మ.. నేను చేయగలిగింది ఏమీ లేదు: హరిరామ జోగయ్య

పవన్ కు లేఖల ద్వారా పలు సూచనలు చేసిన జోగయ్య ఆయన సూచనలను పట్టించుకోని పవన్ టీడీపీ, జనసేన బాగు కోరి సలహాలు ఇచ్చానన్న జోగయ్య

2న టీడీపీలో చేరనున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి

2న నెల్లూరు, గురజాలలో చంద్రబాబు పర్యటన నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరిక అదే రోజు గురజాలలో, 4న రాప్తాడులో ‘రా కదలి రా’ సభలు

టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరుగుతోంది

ఈ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ టీడీపీ, జనసేన గెలుపు సభ ఇది అని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.…

నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్… అయితే రా!:పవన్ కల్యాణ్ వ్యంగ్యం

నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్… అయితే రా!:పవన్ కల్యాణ్ వ్యంగ్యం తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ ప్రసంగం జనసేన-టీడీపీ సభలో ఆవేశంతో ఊగిపోయిన జనసేనాని జగన్ దృష్టిలో పవన్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు అని వెల్లడి తాను కూడా…

ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది

ఇవాళ ఉదయమే వీఆర్‌ఎస్‌కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్‌ఎస్‌కు సర్కార్ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది. కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేయనున్నట్లు సమాచారం.…

మార్చి 10వ తేదీన బాపట్ల “సిద్ధం” స‌భ‌

-సిద్ధం సభ లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తారు -వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి వెల్లడి మేదరమెట్ల (బాపట్ల జిల్లా) : బాపట్ల జిల్లా మేదరమెట్లలో మార్చి 3న నిర్వహించ తలపెట్టిన…

You cannot copy content of this page