తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు

తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో ఉంటుంది. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, కదిరి, హిందూపురం, ఆధోని, గుంతకల్, ప్రొద్దుటూరు, రాయచోటి, మదనపల్లెలో వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ…

పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు

కృష్ణాజిల్లా పామర్రు పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు.. కొండిపర్రు బైపాస్ వద్ద పొగ మంచుతో వరుసగా ఒక్కదానికొకటి డీ కొట్టుకున్న స్కూల్ బస్, లారీ, ఆర్టీసీ బస్సు, పాల వ్యాను, కారు……

విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్

Trinethram News : విజయవాడ విజయవాడ అజిత్ సింగ్ నగర్ శివాలయం వీధిలో ఆకతాయిలు హల్ చల్ ఓ వ్యక్తి మరణం కారణంగా రాత్రి ఆకతాయిలు అలజడి సృష్టించినట్టు సమాచారం? సుధాకర్ అనే కాంట్రాక్టర్ కారు అద్దాలు పగులగొట్టిన వైనం 100…

ఏపీ లో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోన్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ కదనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు…

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు.. వైసిపి ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం లారీ – బస్సు ఎదు రెదురు ఢీకొనడంతో ఘటన లోయలో పడ్డ లారీ, కడప నుంచి బెంగళూరు వెళుతున్నట్లు సమాచారం.. ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం…

నాగార్జునసాగర్ అడవిలో అగ్నిప్రమాదం

నాగార్జునసాగర్ సమీపంలోని అడవి ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.. దాదాపు 5 ఎకరాల అడవి కాలిపోయింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపు చేశారు.. స్థానిక రైతులు ఎండిన పంట మొక్కలకు నిప్పు పెట్టిన సమయంలో నిప్పు మెరుగులు…

అమరావతిలో ముగిసిన బీజేపీ సమావేశాలు

హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా పొత్తులపై తమ అభిప్రాయాలు శివప్రకాశ్ కు తెలిపిన ఏపీ నేతలు

ప్రతాంశ్ కిశోర్‌పై మంత్రి అంబటి సెటైర్లు

ఏపీ ఎన్నికలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్(X) వేదికగా సెటైర్లు వేశారు. 2019 ఎన్నికలపై ప్రీసర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని, ఇప్పడు ప్రశాంత్‌కిశోర్ కూడా దానికి సిద్దంగా ఉన్నాడని…

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

You cannot copy content of this page