టిడిపి, బిజెపి, జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్

కృష్ణాజిల్లా గుడివాడ టిడిపి, బిజెపి, జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చంద్రబాబు నాయుడుపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బిజెపితో పొత్తు. అధికారంలోకి రానని తెలిసిన చంద్రబాబు, తనపై ఉన్న కేసుల్లో అరెస్టు…

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

CBN కి కుమారుడి వివాహా పత్రిక ను అందజేసి, ఆహ్వానించిన ఎంపీ నామ నాగేశ్వరరావు

మార్చి 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహా మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్…

17న పల్నాడులో మోడీ టూర్!

Trinethram News : చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద…

చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు. బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా?…

నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణం చేయించిన సిఎస్

Trinethram News : విజయవాడ : రాష్ట్ర సమాచార కమీషన్ కు నియమించ బడిన ముగ్గురు నూతన కమీషనర్లు రెహానా బేగం, చావలి సునీల్, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఈ మేరకు…

కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు

Trinethram News : పులివెందులలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించనున్నారు. అంతేగాక పులివెందులలో ఎప్పటినుంచో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్,…

పొన్నూరులో లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంకులో సోమవారం జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ విక్రయించటంలో తేడాలు…

అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ

Trinethram News : రాజోలు, మార్చి 11 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలుత బాబాసాహెబ్…

మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

Trinethram News : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఎన్ఆర్ థియేటర్ దగ్గర నివాసం ఉంటున్న మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి నిద్ర లేచి తలుపు తెరవగానే కత్తి తో దాడి మహిళ కేకలు వేయడంతో అక్కడ…

You cannot copy content of this page