ఈ రోజు జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన దస్తగిరి

Trinethram News : విజయవాడలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన దస్తగిరి పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్…

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం

3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు

రాంచీ టెస్ట్‌: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్‌ టార్గెట్‌ 192 పరుగులు.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌కు 4…

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ మారనున్న రైల్వేస్టేషన్ల రూపరేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు.…

తెలంగాణలో అందుబాటులోకి రానున్న భారత్ రైస్

తెలంగాణాలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్టు నాఫెడ్ తెలంగాణా ఏపి ఇంఛార్జి వినయ్ కుమార్ తెలిపారు. 5, 10 కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.…

భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు

రాజ్‌కోట్‌ టెస్ట్: భారత్‌ 430/4 డిక్లేర్డ్‌.. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్‌ సెంచరీలు చేసిన గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి…

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై భారత్ మండపంలో ప్రత్యేక భేటీ

భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇంఛార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్ లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా జరుగుతున్న సమావేశం సమావేశంలోపాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు…

500 వికెట్లతో రికార్డు పుటల్లోకెక్కిన భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్

రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ మూడో టెస్టు ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ సాధించిన వైనం కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డ్

నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం

Trinethram News : Farmers Protest: నేడు భారత్​ బంద్​ కు సంయుక్త కిసాన్​ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్​ బంద్ ​ని అత్యంత కీలకంగా…

భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి జీప్ నడుపుతున్న తేజస్వి యాదవ్

మధ్యాహ్నం 2:30 నిమిషాలకు భారీ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్.. బీహార్ లో నేటితో ముగియనున్న భారత్ జూడో న్యాయ్ యాత్ర….

You cannot copy content of this page