పులివెందుల నుంచి షర్మిల పోటీ?

Trinethram News : AP కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పులివెందుల అసెంబ్లీ లేదంటే కడప లోక్సభ బరిలో ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. 2 వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు…

విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్

Trinethram News : విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు) శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార…

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్ అయోవా ప్రైమరి ఎన్నికల్లో ప్రభావం చూపని వివేక్ అధ్యక్ష పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తానని వెల్లడించిన వివేక్ రామస్వామి

తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు.. ఈనెల 18 నుంచి శాఖల వారీగా సమీక్షలు..

Trinethram News : హైదరాబాద్.. ఆర్ధిక సంవత్సరాని(2024-25)కి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ప్రతిపాదనలు కోరింది.. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపిన ఆయా శాఖలు ఎన్నికల…

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 100 కుటుంబాల చేరిక

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 100 కుటుంబాల చేరిక వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గణేశుణిపాలెం నందు తెలుగుదేశం పార్టీ నుండి 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి…

రైతుబంధుకు లైన్‌క్లియర్‌.. 16న ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం

హైదరాబాద్: రైతుబంధుకు లైన్‌క్లియర్‌.. 16న ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం హైదరాబాద్‌, జనవరి 14 యాసంగి పంటలకు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది. రైతుబంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు తొలగున్నాయి.…

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని, తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చింతామోహన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోని సీనియర్ నాయకులు యాక్టివ్ అవుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కాస్త పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో హస్తం పార్టీ నేతలు…

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు Trinethram News : హైదరాబాద్ : జనవరి 13రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయో ధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన…

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం Trinethram News : తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది.…

విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా చౌదరి

విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా చౌదరి Trinethram : ఢిల్లీ బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా : సుజనా పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం : సుజనా విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు…

You cannot copy content of this page