బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు

ఇవాళ ఉదయం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ…

దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది

చాప కింద నీరులా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకతకు సలహాదారులు ,సంఘనేతలే కారణం. దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది. సంఘ నేతలు ముఖ్యమంత్రికి కాదు,ఉద్యోగులకు బంటులా ఉండాలి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై…

భేటీ వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి

సుమారు అరగంట పాటు సోనియా గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిశాం:…

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శారదాపీఠం ఉత్తరాధికారి

Trinethram News : ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి…

ఏడో జాబితా కోసం కసరత్తు నిర్వహిస్తోంది.

Trinethram News : అమరావతి: వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సంబంధించి 6 జాబితాలను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే విడుదల చేసింది. ఏడో జాబితా కోసం కసరత్తు నిర్వహిస్తోంది.ఈ జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో…

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే.…

దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్

అమరావతి: ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం.. జగన్‌ సక్సెస్‌ఫుల్‌ సీఎం, చంద్రబాబు ఫెయిల్యూర్‌ సీఎం.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది.. టీడీపీ, జనసేన ఇంకా సీట్ల కోసం…

రేవంత్ ప్రెస్‌మీట్.. జగన్‌కు మైలేజ్?

Trinethram News : తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ ఆంధ్రా ప్రాంతానికి ఏ విధంగా నీటిని తరలించుకుపోయారో వివరించారు. ఇది విన్న సగటు…

కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్

కేసీఆర్…ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం, దమ్ముంటే అసెంబ్లీకి రా..!! అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చ పెడుదాం.ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చకు రండి… అవసరం అయితే ఉమ్మడి సమావేశాలు పెడుతాం… రెండు రోజులు…

విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్‌, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనచట్టంలోనే ఉందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని…

Other Story

You cannot copy content of this page