స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో హోటల్ ను ప్రారంభించిన కడియం

Trinethram News : ఘనపూర్ తేది. 04.02.2024 ఘనపూర్ మండల కేంద్రంలోని అశోక రాఘవేంద్ర హోటల్ ని ప్రారంభించిన గౌరవ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ,స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ శ్రీ కడియం శ్రీహరి గారు. వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,తదితరులు…

డాబా హోటల్ లో సెబ్ అధికారులు తనిఖీలు,

Trinethram News : 1,15,000/- విలువైన గోవా మద్యం సీసాలు స్వాధీనం గోకనకొండ కు చెందిన ఒక వ్యక్తి అరెస్టు, ద్విచక్ర వాహనం స్వాధీనం. వినుకొండ:- మండలం చీకటిగలపాలెం వద్ద ప్రియాంక డాబా హోటల్ లో ఒక వ్యక్తి ని అదుపులోకి…

సుప్రీం కోర్టు లో మార్గదర్శికి ఝలక్

Trinethram News : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులు తెలంగాణకు బదిలీ చేయాలన్నఅభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు మార్గదర్శి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శి పిటీషన్లను అనుమతించే…

పుష్ప-2 షూటింగ్ లో పాల్గొంటున్న నటుడు జగదీశ్ ( కేశవ)

Trinethram News : గంగమ్మ జాతర సీన్స్ షూటింగ్ మొదలు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తరువాత కేశవ పాత్ర నిడివి తగ్గించే ఆలోచనల్లో మేకర్స్.

శ్రీకాకుళం జిల్లా లో రైతులపై ఎలుగుబంట్లు దాడి

Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు…

వైసీపీ లో కొనసాగుతున్న మార్పు ప్రక్రియ

Trinethram News : ఇప్పటి వరకు 72 మందిని మార్చిన వైసీపీ.. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు కొత్తగా ఇంఛార్జిల మార్పు.. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు, పాతవారినే కొనసాగింపు.. మరో 9…

కర్లపాలెం యూనియన్ బ్యాంకు లో సరైన సౌకర్యాలు లేక ఖాతాదారులు తీవ్ర అవస్థలు

పొదుపు సంఘాల మహిళలు కూర్చునేందుకు స్థలం లేక ఇక్కట్లు… జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు..

ఛత్తీస్ ఘడ్ దంతెవాడ లో మావోయిస్టుల భారీ సొరంగాలు

Trinethram News : మావోయిస్టులు అడవుల్ని నివాసంగా చేసుకొని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్ ఘడ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను తాజాగా గుర్తించాయి. ఒక…

హోటల్‌ లో బస చేసింది బిల్లు రూ.6 లక్షలు అయ్యింది తన అకౌంట్‌లో కేవలం రూ.41 మాత్రమే ఫేక్

హోటల్‌ లో బస చేసింది బిల్లు రూ.6 లక్షలు అయ్యింది ..తన అకౌంట్‌లో కేవలం రూ.41..మాత్రమే ఫేక్ ట్రాన్సఫామ్ తో బురిడీ కొట్టించ బోయి అడ్డం గా దొరికిపోయింది .. ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్ డూప్లికేట్ యాప్ ద్వారా చెల్లిస్తున్నట్టుగా…

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కాల్పులు: ముగ్గురు పోలీస్ జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ గ్రామం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉంది. నక్సల్స్ కార్యకలా పాలకు చెక్ పెట్టేందుకు…

You cannot copy content of this page