రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి — పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్… జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రతా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎస్పీ , Road safety –…

అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Trinethram News : సీఎం జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల వలన జగన్ మునిగిపోతున్నాడు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో…

జూరాల బృందావనం గార్డెన్ అభివృద్ధికి వినతిపత్రం అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ రాములు గారితో కలిసి నేషనల్ టూరిజం సెక్రటరీ శ్రీమతి విద్యావతి గారికి గద్వాల నియోజకవర్గంలో నిర్మిస్తున్న జూరాల బృందావన్ గార్డెన్ అభివృద్దికి తొడ్పాటు అందించాలని…

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. పీఏసీఎస్ ఛైర్మన్ గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు…

చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 32 వ వార్డు కౌన్సెలర్ “బుర్రి శ్రీనివాస్ రెడ్డి”

నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 32 వ వార్డు కౌన్సెలర్ “బుర్రి శ్రీనివాస్ రెడ్డి” జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్. మంత్రి…

ఢిల్లీలో నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు

ఢిల్లీలో నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారు చర్చించనున్నట్లు…

కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్

కేసీఆర్…ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం, దమ్ముంటే అసెంబ్లీకి రా..!! అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చ పెడుదాం.ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చకు రండి… అవసరం అయితే ఉమ్మడి సమావేశాలు పెడుతాం… రెండు రోజులు…

కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వంద మంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్‌, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనచట్టంలోనే ఉందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని…

You cannot copy content of this page