తెలంగాణలో ఇయ్యర మయ్యర ఇగం

తెలంగాణలో ఇయ్యర మయ్యర ఇగం హైదారాబాద్‌:డిసెంబర్‌ 21రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కప్పుకుంటున్నది. దీంతో వాహనదారులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది.…

You cannot copy content of this page