నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

Trinethram News : నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు ఇవాళ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లా వాసులకు నీటి ఎద్దడి కారణంగా సాగర్‌ నీటి విడుదల అత్యవసరంగా భావించారు. ఈ నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్‌ కు నీటిని విడుదల…

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు నిరసన సెగ

Trinethram News : ఇబ్రహీంపట్నం: మైలవరం నియోజకవర్గంలోని మూలపాడు గ్రామంలో కమ్యూనిటీ హాలు ను ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను స్థానిక మహిళలు అడ్డుకోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయిన వసంత కృష్ణ ప్రసాద్.

ధరూర్ వైఎస్ ఎంపీపీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు మాజీ మంత్రి

Trinethram News : ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో గద్వాల ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి గారి మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో ధరూర్…

ఏసీబీ వలలో ఐజ లైన్మెన్ జీవరత్నం

Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా: ఐజ పట్టణంలో విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్న జీవరత్నమును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ప్లాట్ లో పోల్ తీసుకునేందుకు విరేష్ అనే వ్యక్తి నుండి లంచం డిమాండ్…

జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి తీరును ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి తీరును ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించిన తీరుపైన…

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీ ఉన్న…

సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : హైదరాబాద్‌: సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. మంత్రి దామోదర రాజ నర్సింహ, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరు.. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు…

లంచం తీసుకుంటూ ఏసీబీ కీ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

Trinethram News : ఖమ్మం జిల్లా: జనవరి 29తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో…

నర్సింగ్ లో డ్రగ్స్ కలకలం: యువతి అరెస్ట్

Trinethram News : హైదరాబాద్:జనవరి 29హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో…

భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఈరోజు గౌరవ MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

You cannot copy content of this page