ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బహిరంగ లేఖ

ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలి 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా? ఉపాధి లేక ప్రజా భవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా? ఆత్మహత్య చేసుకున్న ఆటో…

భారాస నేతలు శాపనార్థాలు పెడుతున్నారు: రేవంత్‌ ఆగ్రహం

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంద్రవెల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్‌ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఆయన ఏనాడైనా అడవిబిడ్డల…

కిషన్‌రెడ్డి అధ్యక్షతన భాజపా నేతల సమావేశం

సమావేశానికి హాజరైన బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, తదితరులు పార్లమెంటు ఎన్నికలు, రథయాత్రలు, అయోధ్య దర్శన్‌పై చర్చ

హాట్ కేకులా మారిన మల్కాజ్‌గిరి ఎంపీ సీటు

మల్కాజ్‌గిరి టికెట్ కోసం బీజేపీలో తీవ్ర పోటీ. టిక్కెట్ రేసులో ఏకంగా ఎనిమిది మంది నేతలు. టిక్కెట్ కోసం ఎవరికి వారు లాబీయింగ్‌. ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, వీరేందర్ గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, కూన శ్రీశైలం…

ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు

Trinethram News : ఒటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్‌ఎస్‌కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డితో కలిసి…

ప్రాణహాని ఉందంటూ సునీత ఫిర్యాదు: డీసీపీ శిల్పవల్లి

Trinethram News : హైదరాబాద్‌: తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఫిర్యాదు చేశారని సైబరాబాద్‌ సైబర్ క్రైమ్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.. ఇటీవల ఫేస్‌బుక్‌లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో…

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం

Trinethram News : హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు.. ఈ సభలో సీఎం…

రేషన్ కార్డులు ఉన్న వారికి సర్కార్ శుభవార్త

Trinethram News : హైదరాబాద్ : రేషన్ కార్డులు ఉన్న వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.2026…

ప్రతి నియోజకవర్గానికి రూ.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

Trinethram News : రాష్ట్రంలోని 10 పూర్వ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం జిల్లాలకు కలుపుకుని రూ.1190 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. నియోజకవర్గ అభివృద్ది కోసం రూ. 10 కోట్లలో రూ.…

సుప్రీం కోర్టు లో మార్గదర్శికి ఝలక్

Trinethram News : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులు తెలంగాణకు బదిలీ చేయాలన్నఅభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు మార్గదర్శి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శి పిటీషన్లను అనుమతించే…

You cannot copy content of this page