మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్
పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు నా దగ్గర పండ్లు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతాను హైకమాండ్ కూడా నేను సీఎం…
పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు నా దగ్గర పండ్లు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతాను హైకమాండ్ కూడా నేను సీఎం…
Trinethram News : హైదరాబాద్:మార్చి 21అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల…
Trinethram News : హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో…
Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు తన కస్టడీ అక్రమం అంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కొంత మంది అధికారులు తనను విచారించవద్దని.. కస్టడీలో తాను చెబుతున్న…
వనస్థలిపురంలో రైతుబజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్లో సిలిండర్ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
హైదరాబాద్: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…
Trinethram News : రాజన్న జిల్లా: మార్చి 20రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మండల కేంద్రంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బయలు దేరారు.…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే నూతన గవర్నర్తో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్భవన్లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్…
Trinethram News : Mar 20, 2024, ఏటీఎంలో చోరీకి యత్నంకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ భగత్ సింగ్ నగర్ లోని ఎస్ బీఐ నగదు విత్ డ్రావెల్ కోసం ఏర్పాటు చేసిన ఏటీఎంలో చోరీకు…
Trinethram News : హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్ సర్క్యులర్…
You cannot copy content of this page