భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Trinethram News : భారతీయ జనత పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా బీజేపీ జెండాని ఆవిష్కరించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా…

బౌరంపేటలో భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Trinethram News : ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1980 లో ప్రారంభం అయ్యి 2 ఎంపీ సీట్లతో ఈరోజు నరేంద్ర మోడీ సారథ్యంలో మొదటి విడత 282, రెండోసారి 303 మూడోసారి సొంతంగా 370 NDA…

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్

Trinethram News : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి.. ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం. కాంకేర్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో ఘటన.

మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి లీగల్ నోటీసులు జారీ

Trinethram News : KTR : లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఘటన హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. అయితే మొదట్లో సివిల్ సర్వెంట్లకే పరిమితమైన ఈ…

లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటున్న ఉత్తమ్

Trinethram News : Uttam Kumar Reddy : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంను జైలుకు…

టిఆర్ఎస్ కార్పొరేటర్ ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు : బిజెపి

Trinethram News : సర్వే నెంబర్ 191, నిజాంపేట్ నందు 125 గజాలకి అనుమతి తీసుకొని 190 గజాల్లో(65 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకో ని) అపార్ట్మెంట్ నిర్మాణం, డిసెంబర్లో కూల్చివేసిన మళ్లీ నిర్మాణం మరియు అధికారుల నిర్లక్ష్యంతో 400 గజాల్లో…

ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు…

నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కేటీఆర్

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాను.. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదు.. ఎవరో హీరోయిన్‌లను నేను బెదిరించా అన్నారు.. నాకు ఆ ఖర్మేంది?, దిక్కుమాలిన పనులు…

ఫోన్ ట్యాప్పింగ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోటో ట్యాపింగ్ ఘటనపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈ అంశంపై మాట్లాడి బీఆర్…

బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీ లాంటివి – ఎంపీ లక్ష్మణ్

Trinethram News : MP Laxman : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీలా పోరాడుతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Laxman) అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి…

You cannot copy content of this page