ఎమ్మెల్సీ ఉప ఎన్నిక:నేడు పార్టీ నేత‌ల‌తో కెసిఆర్ భేటి

Trinethram News : హైద‌రాబాద్ మే 15తెలంగాణ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్…

కార్పొరేట్ కళాశాలల్లో చేరుటకు ధరఖాస్తుల ఆహ్వానం

May 14, 2024, Trinethram News : 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాలలో చేరుటకు అర్హులైన ఎస్సి, ఎస్టీ, బిసి, ఈబిసి, దివ్యంగ, మైనారిటీ విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల…

మటన్ కర్రీ తింటున్నారా? జర భద్రం

Trinethram News : గొంతులో ఇరుక్కున్న మటన్ బొక్క తర్వాత ఏమైందంటే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 66 ఏళ్ల వ్యకి అన్నవాహికలో ఉన్న మటన్ బొక్కను హైదరాబాద్‌లోని వైద్యులు తొలగించారు.

ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ పొడగింపు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.

ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య…

కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి

Trinethram News : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణంకుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి. నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులు దత్తు, లావణ్య . ఇంట్లో ఒంటరిగా పడుకున్న ఐదు నెలల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి…

ఓటెత్తిన‌ చైతన్యం… ఆ తాండాలో 100% వంద శాతం పోలింగ్

Trinethram News : ఓట్ల పండుగ లో వీరు ప్రత్యేకంవీరి స్ఫూర్తి శిఖరంనగరవాసుల్లో నిల్తండావాసులలో ఫుల్. ఓటెత్తిన‌ చైతన్యం… ఆ తాండాలో 100% వంద శాతం పోలింగ్…రంగారెడ్డి జిల్లా కొల్చారం మండల పరిధిలోని సంగాయిపేట తాండా వాసులకు 210 ఓటర్లు ఉండగా…

ఓటర్ల ఐడెంటిటీ పరిశీలిస్తున్న ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతా

Trinethram News : Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ…

తెలంగాణలో 5 గంటల వరకు 61.16 శాతం ఓటింగ్, ఇంకా క్యూ లైన్లలో రద్దీ

Trinethram News : TS Election 2024 Voting Percentage Till 5 pm: తెలంగాణలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్:…

ఏపీ, తెలంగాణలో పుంజుకున్న పోలింగ్ శాతం.. పోటెత్తిన మహిళా ఓటర్లు

Trinethram News : ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి సరిచేశారు టెక్నికల్ సిబ్బంది. ఉదయం నుంచే…

You cannot copy content of this page