పుష్ప-2 షూటింగ్ లో పాల్గొంటున్న నటుడు జగదీశ్ ( కేశవ)
Trinethram News : గంగమ్మ జాతర సీన్స్ షూటింగ్ మొదలు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తరువాత కేశవ పాత్ర నిడివి తగ్గించే ఆలోచనల్లో మేకర్స్.
Trinethram News : గంగమ్మ జాతర సీన్స్ షూటింగ్ మొదలు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తరువాత కేశవ పాత్ర నిడివి తగ్గించే ఆలోచనల్లో మేకర్స్.
Trinethram News : గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను కొట్టేసి సినిమా విడుదల కు ఆదేశాలు ఇవ్వాలని కోరిన చిత్ర…
Trinethram News : తమిళనాడు జనవరి 31ప్రముఖ నటుడు ‘దళపతి’ విజయ్ తమిళనాడులో సొంత రాజకీయ పార్టీ ప్రారంభించే యత్నాల్లో ఉన్నారు. విజయ్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ నమోదు ప్రక్రియలో ఉన్నాం’…
Trinethram News : బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారు పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో…
Trinethram News : సంక్రాంతి కానుక వచ్చిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని గతంలో డైరెక్టర్, హీరోలు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాలు ప్రకటించారు. జై హనుమాన్ అనే టైటిల్తో…
Trinethram News : తిరుపతి. సినిమా షూటింగ్ నిలిపేసిన చిత్ర యూనిట్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గరుడ సర్కిల్ లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైన విషయం తెల్సిందే… రెండు రోజులపాటు గరుడ విగ్రహం ,…
Trinethram News : నేడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ‘కనిపించే దేవత, కనిపెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు’ అని చిరంజీవి ఎక్స్ వేదికగా తన తల్లికి విషెస్…
Trinethram News : తన హోటల్ ను కూల్చివేశారంటూ డెక్కన్ హోటల్ యజమాని నందకుమార్ ఫిర్యాదు తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందన్న నందకుమార్ జీహెచ్ఎంసీ, పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆరోపణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ను ఓడించేందుకు చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అయినా ఆ పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని…
మెగాస్టార్ చిరంజీవికి… దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ని ప్రకటించిన మోడీ సర్కార్…. త్వరలోనే రాజ్యసభకు కూడా పంపుతారని… మెగా కాంపౌండ్ విశ్వసనీయ సమాచారం…!!
You cannot copy content of this page