ఏపీపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. రాష్ట్ర రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి?

ఏపీపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. రాష్ట్ర రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి? కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత దక్షిణాదిన బలం పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌ భావిస్తోంది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌పైనా ఫోకస్ చేస్తోంది. ఇవాళ ఏపీ కాంగ్రెస్‌ నేతలతో అధిష్టానం సమావేశం…

శ్రీకాకుళం జిల్లాలో వైద్యశాఖలో 238 కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్

శ్రీకాకుళం జిల్లాలో వైద్యశాఖలో 238 కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ శ్రీకాకుళం జిల్లాలో ఏన్నో ఏళ్ల తరబడి వైద్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న 238 మంది ఉద్యోగులకు రెగ్యులర్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి…

ఆమదాలవలసలో ముగ్గురు అరెస్ట్

ఆమదాలవలసలో ముగ్గురు అరెస్ట్ ఆమదాలవలస మండలంలోని కొత్తవలస గ్రామం సమీపంలో జరుగుతున్న పేకాట శిబిరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆముదాలవలస ఎస్సై వై కృష్ణ తెలిపారు. పేకాట జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి పోలీసులు దాడి చేశారని…

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష తాడేపల్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక…

ఐచర్ వాహనం బోల్తా

ఐచర్ వాహనం బోల్తా… కళ్యాణదుర్గం నియోజక వర్గం శెట్టూరు మండలం మంగంపల్లి గ్రామంలో విద్యుత్ స్టేషన్ వద్ద ఐచర్ వాహనం బోల్తా పడింది. పలవురుకి రక్త గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నేటినుంచి కస్తూరిభా గాంధి టీచర్ల సమ్మె

నేటినుంచి కస్తూరిభా గాంధి టీచర్ల సమ్మె ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖలులో ఒకరి తర్వాత మరొకరు సమ్మె బాట పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్లు తమకు మినిమమ్ టైమ్…

ఎచ్చెర్లలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంక్రాంతి సెలవులు ప్రకటించారు

ఎచ్చెర్లలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్లలోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ కి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. క్రిస్మస్ కోసం ఈ నెల 24 నుంచి సెలవులు ఇచ్చారు. ఐతే ఇప్పుడు ఇవే సెలవులు జనవరి…

ఏపీ సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా విడుదల తేదీ పొడిగింపు

EC: ఏపీ సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా విడుదల తేదీ పొడిగింపు ఆంధ్రప్రదేశ్‌ సహా 12 రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ను 2024 జనవరి…

మూలపేట పోర్ట్ సందర్శన ఎల్లుండికి వాయిదా

మూలపేట పోర్ట్ సందర్శన ఎల్లుండికి వాయిదా శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాళి మండలం మూల పేటలో సాగుతున్న పోర్ట్ నిర్మాణ పనులును పరిశీలించేందుకు రేపు బుధ వారం వెళ్లాల్సిన ప్రజా ప్రతినిధుల బృందం పర్యటన ఎల్లుండి గురు వారంకి వాయిదా పడింది. ఈ…

శ్రీకాకుళం జిల్లాలో APPSC నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంట్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో APPSC నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంట్ పరీక్షలు, పాలిటెక్నికల్ లెక్చలర్ పోస్టుల పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతి రావు అన్నారు. మంగళవారం డీఆర్ఓ ఛాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి…

You cannot copy content of this page