ANDHRAPRADESH నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష trinethramnews డిసెంబర్ 27, 2023 WhatsApp Image 2023 12 27 at 9.08.27 AM TRINETHRAM NEWSనేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్షతాడేపల్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు.ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. Post navigationPrevious Previous post: త్వరలో పెద్దల సభ రాజ్య సభకు 55 మంది సభ్యుల వీడ్కోలుNext Next post: ఆమదాలవలసలో ముగ్గురు అరెస్ట్ Related News ANDHRAPRADESH MP Comments : చలాన్లు ఈపరితంగా వేస్తున్నారు . ఎంపీ కామెంట్స్ జూన్ 26, 2026 0 ANDHRAPRADESH Collector Issues Warning : జిల్లా కలెక్టర్ వార్నింగ్ జూన్ 26, 2026 0