ఏపీలో రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

ఏపీలో రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన.. రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్.. 9న రాజకీయ పార్టీలతో…

నేడు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

హిందూపురం Trinethram News : నేడు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన నాలుగు రోజుల పాటు హిందూపురం పర్యటన మొదట రోజు సన్నిహితుల వివాహాల కు హాజరు రేపటి నుంచి హిందూపురం రూరల్ మండల పంచాయితీల సమీక్ష 9,10 తేదీల్లో హిందూపురం…

మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Trinethram News : 7th Jan 2024 : నెల్లూరు జిల్లా… గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున TSRTC బస్సు లారీని ఢీ కొట్టింది. ఒకరు మృతి..ఏడుమందికి తీవ్ర గాయాలు…

నేడు ఎస్మా జీవో ప్రతుల దహనం

Trinethram News : నేడు ఎస్మా జీవో ప్రతుల దహనం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడమంటే యావత్తు కార్మికులు, ప్రజల ప్రజాతంత్ర హక్కులపై దాడి చేయడమేనని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విమర్శించాయి. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం అన్ని జిల్లాకేంద్రాలు, పారిశ్రామిక…

ప్రజా ప్రణాళిక ఉద్యమం

Trinethram News : 6th Jan 2024 ప్రజా ప్రణాళిక ఉద్యమం బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్రంలో కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వులు మేరకు ప్రిన్సిపల్ కే.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రజా ప్రణాళిక ఉద్యమం…

పై ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు సాయి

Trinethram News : పై ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు సాయి అని చెప్తున్నాడు. అబ్బాయి ఈపురుపాలెం లో ఉన్న రోడ్లమీద తిరుగుతూ ఉన్నాడు. అది గమనించిన స్థానికులు ఆ పిల్లవానిని తీసుకొని వచ్చి ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ లో అప్పగించినారు.…

వైయస్సార్ రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు గ్రామం నందు వైయస్సార్ రైతు భరోసా కేంద్రం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన భవనాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. అలాగే వైయస్సార్ పెన్షన్…

“వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర” కార్యక్రమం

Trinethram News : అనంతపురము జిల్లా, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్…

నూతన భవనం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం నూతన భవనం మరియు వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన భవనాలను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు…

సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Trinethram News : 6th Jan 2024 సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు… వైఎస్సార్‌ మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయి. టీడీపీ, కాంగ్రెస్‌ కలిసే జగన్‌పై తప్పుడు కేసులు పెట్టాయి. కాంగ్రెస్‌తో ఎప్పుడూ చంద్రబాబు కంటాక్ట్‌లో ఉంటున్నాడు.…

You cannot copy content of this page