లగడపాటి సంచలన ప్రకటన

Trinethram News : 8th Jan 2024 లగడపాటి సంచలన ప్రకటన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన ప్రకటన చేశారు. తనకు మళ్లీ రాజకీయాల్లోకి రావాలని లేదని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు పోటీ చేసినా తాను…

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు

గుంటూరు బ్రేకింగ్ : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు.. నిందితుండి వద్ద నుండి 129 గ్రాముల బంగారం స్వాధీనం.. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన స్టేషన్ సిబందిని SP ఆరిఫ్…

మరోసారి జగన్ కు మార్చి గండం!

Trinethram News : మరోసారి జగన్ కు మార్చి గండం! వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి మార్చి నెల గండంలా మారుతోంది. గతేడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో కూడా టీడీపీ అద్బుతమైన ఫలితాలు సాధించింది. ముగ్గురు వైఎస్సార్…

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన Trinethram News : అమరావతి:జనవరి 08 2024 నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర…

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌ని కొట్టిన టీడీపీ కార్యకర్తలు

Trinethram News : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌ని కొట్టిన టీడీపీ కార్యకర్తలు టిడిపి సభా ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పట్టుకున్నాడని చంద్రబాబు సమక్షంలోనే వాళ్ళని కొట్టిన టీడీపీ కార్యకర్తలు.

పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు

Trinethram News : 8th Jan 2024 : అమరావతి పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు.. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని.. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి పిలుపు.. ఇప్పటికే టీడీపీతో పార్థసారథి టచ్…

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ లో 108, 104 ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పడుతున్నారు. ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత లేకపోవటం, వేతానాలు సక్రమంగా చెల్లించక…

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

Trinethram News : వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ – మా వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది – పెద్దిరెడ్డి…

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు: వైకాపా పాలన మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ప్రశ్నించారు.. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…

టిడిపి కార్యకర్త చంద్రమోహన్ ను స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పిన పాల్తూరు పోలీసులు

Trinethram News : అనంతపురం జిల్లా : పాల్తూరు : టిడిపి కార్యకర్త చంద్రమోహన్ ను స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పిన పాల్తూరు పోలీసులు… వైసిపి జెండా దించాలని అడిగినందుకు పాల్తూరు పోలీసులు దాస్టికం… వైసీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు..…

You cannot copy content of this page