సీఎం జగన్ కలిసి ఎందుకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్

తాడేపల్లి సీఎం జగన్ కలిసి ఎందుకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద కేఏ పాల్ ను అడ్డుకున్న పోలీసులు సీఎం కలవాలని వచ్చాను పోలీసులు పర్మిషన్ లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు నిలిపివేయడంతో…

మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎస్సీ కాదంటూ ఫిర్యాదు

మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎస్సీ కాదంటూ ఫిర్యాదు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఇమ్మాన్యుయేల్ అనే వ్యక్తి ఫిర్యాదు సురేశ్ తల్లిదండ్రులు బీసీ (సీ) కోటాలో క్రిస్టియన్ మైనార్టీ కాలేజీ ఏర్పాటు చేశారన్న ఇమ్మాన్యుయేల్ సురేశ్ కూడా బీసీ (సీ) కిందకు వస్తారన్న…

నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari : నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి Trinethram News : కర్నూలు : నేడు,రేపు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నేడు…

రేవంత్‌ రెడ్డిని ఏపీకి రమ్మనండి: కొడాలి నాని

రేవంత్‌ రెడ్డిని ఏపీకి రమ్మనండి: కొడాలి నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను కలవాల్సిన అవసరం ఏపీ సీఎం జగన్‌కు లేదన్నారు. ఆయనేం సుప్రీం కాదని వ్యాఖ్యానించారు. షర్మిలకు సపోర్టు…

60మందికి పైగా అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి సిద్దం అయిన చంద్రబాబు

అమరావతి 60మందికి పైగా అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి సిద్దం అయిన చంద్రబాబు ఇచ్ఛాపురం – బెందాళం అశోక్, టెక్కలి – అచ్చెనాయుడు, ఆముదాలవలస – కూన రవికుమార్. పలాస – గౌతు శిరీష, రాజం – కొండ్రు మురళీ మోహన్,…

140 మంది కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు

140 మంది కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు ఆంధ్ర ప్రదేశ్ లో విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులను…

ఏపీలో అందుబాటు లోకి ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం

ఏపీలో అందుబాటు లోకి ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం ఏపీలో అందుబాటులోకి రానున్న ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెం. ఇప్పటి వరకు హైదరాబాద్ మింట్ కాంపౌండులోనే లభ్యమైన ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెలు. ఇక, విజయవాడ, విశాఖ వంటి…

వివిధ వర్గాల ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వం కి పెరుగుతున్న ఒత్తిడి

అమరావతి వివిధ వర్గాల ఉద్యోగుల నుంచి వైసీపీ ప్రభుత్వం కి పెరుగుతున్న ఒత్తిడి.. తాడేపల్లి వైసీపీ కార్యాలయం ముందు ఆయుష్ ఉద్యోగులు ఆందోళన. తొలగించిన పారామెడికల్ ఆయుష్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు.

వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హీటెక్కుస్తున్న తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయ అనూహ్య నిర్ణయాలు

Trinethram News : 8th Jan 2024 వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హీటెక్కుస్తున్న తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయ అనూహ్య నిర్ణయాలు వైసీపీ తుదిజాబితాపై సీఎం జగన్‌ కసరత్తు రేపు జాబితాను ఫైనల్‌ చేయనున్న జగన్‌ 29 మందితో మూడో లిస్ట్‌ ప్రకటించనున్న…

You cannot copy content of this page