ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం

Trinethram News : అన్నమయ జిల్లా రాజంపేట నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం మృతుడు కేరళకు వాసి కాగా,చిత్తూరు జిల్లా…

నారా లోకేష్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

ఆప్యాయంగా అన్న బాగున్నావని పలకరించిన లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్దకు విచ్చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కు ఎంతంటే?

Trinethram News : బాండ్ల ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో…

ఒకేసారి 175 సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించనున్న చంద్రబాబు?

Trinethram News : అమరావతి.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది…ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చారట చంద్రబాబు. అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోన్న చంద్రబాబు….ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని చెప్పేసినట్టు…

సిద్ధం ముగింపు సభ మరియు 2024 ఎన్నికల మేనిఫెస్ట్

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్…

ఆ గ్రామంలో రాత్రి నిద్రే కరువు

కన్నెపిల్లల ఇళ్లే టార్గెట్.!పెద్ద పెద్ద కాళ్ళు, ఇరబోసిన జుట్టు తో, చీకటిలో తిరుగుతోన్న నల్లటి ఆకారం.. అరుపులు, వింతశబ్దాలు..ఆ గ్రామంలో రాత్రి నిద్రే కరువు?..అసలు స్టోరీ ఏంటి? శివ శంకర్. చలువాది అది దెయ్యమా? లేక అదృశ్య శక్తా..?కాకినాడజిల్లా పెద్దాపురం మండలం…

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని కి నిరసన సెగ..

Trinethram News : గుంటూరు డయేరియా బాధితులను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మంత్రిని అడ్డుకున్న బీజేపీ నేతలు..బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజిని..వైసీపీ ప్రభుత్వనికి,మంత్రి విడుదల రజిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నేతలు..

చంద్రబాబు కొత్త ఫార్ములా!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సమయంలోనే చంద్రబాబు కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. వైసీపీ నుంచి అభ్యర్థులను దాదాపు ఖరారు చేయటంతో తమ అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన జాబితా సిద్ధం కావటంతో..…

గుంటూరు నగర మేయర్ విహనాన్ని అడ్డుకున్న సిపిఐ నాయకులు

Trinethram News : Guntur : 10-02-2024గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి మృతి చెందిన 16 సంవత్సరాల పద్మ అనే మహిళ.. ఈ సందర్భంగా చనిపోయిన మహిళా కుటుంబానికి ఎక్స్ గ్రేషియో చెల్లించాలని, అదేవిధంగా చికిత్స తీసుకుంటున్న మిగత 18…

గుంటూరు నగరంలో కలుషిత నీరుతాగి ఆసుపత్రి పాలైన బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Trinethram News : ప్రెస్‌నోట్‌, తేదీ- 10-02-2024 గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు – ఎంపీ బాలశౌరి అధికారుల నిర్లక్ష్యం వల్లే పద్మా అనే మహిళ మృతిచెందింది – ఎంపీ వల్లభనేని…

You cannot copy content of this page