వరుసగా 4వ ఏడాది..వాలంటీర్లకు అభినందన

Trinethram News : ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం.. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ ప్రతి…

వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్: మంత్రి అమర్నాథ్

టీడీపీ చీఫ్ చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును బాబు లాక్కున్నారు. టీడీపీ నేతలు తెలివి తక్కువ దద్దమ్మలు. నాకు చంద్రబాబులాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు. సీఎం…

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సుకు మరోసారి ప్రమాదం..

Trinethram News : జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా….జీలుగుమిల్లి జగదంబ సెంటర్ లో రోడ్డు ప్రమాదం.ఆర్టీసి బస్సు, ఐషర్ వ్యాన్ ఢీ.వ్యాన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు.గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.జంగారెడ్డిగూడెం…

ఇన్స్పైర్ మనాక్.. సైన్స్ ప్రదర్శనలో కొన్ని నూతన ఆవిష్కరణలు

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:15.2.2024 దేవరపల్లి, జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్ధి ఎం. సాయిరాం కృష్ణ ఎమర్జెన్సీ లొకేషన్ ఐడెంటిఫికేషన్ యాప్ ద్వారా దగ్గిరలోని పోలీసు స్టేషన్ కు, పంచాయతీ ఆఫీస్ కి అలారం ద్వారా హెచ్చరికలు పంపడం…

గోపాలపురం నియోజక వర్గ స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన

గోపాలపురం, తేదీ:15.2.2024 తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి స్ధానిక పోలింగ్ కేంద్రం వద్ద బీఏల్వో పేరు ఫోన్ నెంబర్ తప్పని సరి జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ మాధవీలత సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే…

రాజకీయ ప్రకటనలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి: ఏపీ సీఈఓ

Trinethram News : సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చ కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు…

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

సీఎం జగన్‌‌కు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ ఏపీ హైకోర్టులో గురువారం మొదలైన విచారణ వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం

మరోసారి వార్తల్లో నిలిచిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

అమరావతి : ఈసారి ఏదో రాజకీయ విమర్శలు చేసి కాదు.. సీఎం సీటులో కూర్చోవడం HOT TOPIC గా మారింది. పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను బుధవారం సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో నిర్వహించారు. ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు…

విధ్వంసం’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ పుస్తకం రచన ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న టీడీపీ, జనసేన అధినేతలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాయింట్స్

Trinethram News : అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలకి నా కృతజ్ఞతలు. రచయిత ఎవరి పక్షం నిలబడి రాసారో పుస్తకం చదివితే అర్ధం అవుతుంది. నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలపాతి సురేష్ రాసిన పుస్తకం చదివితే అర్ధం…

You cannot copy content of this page