పవన్ కళ్యాణ్ షెడ్యూల్

Trinethram News : విశాఖ ఈ రోజు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నేటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు.…

నేడు రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ

Trinethram News : రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ లో సీఎం జగన్ పాల్గొననున్నారు.. ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి…

వంద సంక్షేమ కార్యక్రమాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌: లోకేశ్‌

Trinethram News : శృంగవరపుకోట: జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని ప్రశ్నించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన…

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాం: సిదిరి అప్పలరాజు

Trinethram News : విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో్ గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.. ఈ సందర్బంగా శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. అందరి…

ఆధార‌ల‌తో నిరూపిస్తా..నాని పెద్ద వ‌సూలు రాజా

వైసిపి లీడ‌ర్ నానికి…కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కౌంట‌ర్.. జ‌గన్ కంటే పెద్ద సైకో ఎంపి నానిన‌మ్మిన వాళ్ల‌ను ముంచే మ‌న‌స్త‌త్వంఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తాన‌ని పైసా వ‌సూలుతాడేప‌ల్లి ఫ్యాలెస్, కేశినేని భ‌వ‌న్ వ‌దిలి పోయేది వాళ్లే..ఎంపి నానికి ఇవే చివ‌రి ఎన్నిక‌లుడ‌బ్బులు తిరిగి…

ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే… ఎంతిస్తావని అతడ్ని అడిగారు: నారా లోకేశ్

శృంగవరపుకోటలో శంఖారావం హాజరైన నారా లోకేశ్ ఎస్ కోటను అవినీతి కోటగా మార్చేశారని ఆవేదన తాము గెలిచాక ఇక్కడ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ

అంజుమాన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Trinethram News : బాపట్ల:- అంజుమాన్ ఏ ఇస్లామియా సొసైటీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపేలా సొసైటీ సభ్యులు కృషి చేయాలని బాపట్ల పట్టణ సీఐ శ్రీనివాసులు అన్నారు. ఈనెల 18న మార్కెట్ షాది ఖానా నందు బాపట్ల అంజుమాన్ ఏ…

చీరాల 23వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసి సర్టిఫికెట్ ఎగ్జామ్

Trinethram News : చీరాల: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్సీసి డైరెక్టరేట్ గుంటూరు గ్రూప్ సంయుక్త ఆదేశాల ప్రకారం శనివారం చీరాలలోని 23వ ఆంధ్ర ఎన్సీసి బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసి-సి సర్టిఫికెట్ ఎగ్జామ్ నిర్వహించామని గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్ ఎం చంద్రశేఖర్…

వార్షిక కళ్యాణ మహోత్సవములు

శ్రీనివాస సేవా సమితి బాపట్ల త్యాగరాయ నగరము లోవే చేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ది.20-02-2024 నుండి 24-02-2024 వరకు వార్షిక కళ్యాణ మహోత్సవములు జరుగునని శ్రీనివాస సేవా సమితి కమిటీ సభ్యులు…

You cannot copy content of this page