ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు

Trinethram News : పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోందిపెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా?విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందిపక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?ప్రజల…

గుండిమెడ క్వారీలో ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ-జనసేన నాయకుల ఆందోళన

Trinethram News : తాడేపల్లి క్వారీ ఆపకపోతే ఇక్కడే ధర్నా, లారీలను అడ్డుకుంటాం, లేదంటే అధికారుల కార్యాలయాలు ముట్టడి, అప్పటికి పరిష్కారం కాకపోతే సిఎం నివాసం ముట్టడికి సిద్దం టీడీపీ జనసేన నేతలు అక్రమ తవ్వకాలను పరిశీలించిన టీడీపీ-జనసేన నాయకులు క్వారీలో…

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది

ట్విట్టర్‌ (X)లో దేశంలోనే తొలి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సిద్ధం అప్‌డేట్స్‌ను వైసీపీ అభిమానులు భారీగా షేర్‌ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది. ఈ క్రమంలోనే నేడు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం…

అపరిచిత కాల్స్ కు సమాధానం ఇవ్వకండి: గుంటూరు ఎస్పీ

Trinethram News : అపరిచిత నంబర్లకు సమాధానం ఇవ్వొద్దని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే వాటిని వెంటనే బ్లాక్ చేయాలన్నారు.…

విశాఖ సిటీ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

MILAN- 2024 సందర్భంగా తేదీ 22.02.2024 నాడు విశాఖపట్నం నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్ లో Naval Coastal Battery నుండి Park హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ విన్యాసములు జరుగుతున్న సందర్భంగా సదరు కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ భారత ఉప…

సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది

అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక…

విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు… తప్పు రాష్ట్రానిదా, కేంద్రానిదా?

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లకు సంబంధించిన డీపీఆర్ 2019 సెప్టెంబ‌ర్‌లో రైల్వే బోర్డుకు అంద‌జేశారు. ఇది ఆమోదం కూడా పొందింది. కానీ ఇప్పటివరకు రైల్వేజోన్ పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైల్వే జోన్ కోసం…

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో వరల్డ్‌క్లాస్‌ శిక్షణ…

పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

Trinethram News : గుంటూరు పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశం వాలెంటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం క్రిమినల్ కేసు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన వైనం. జూలై 9 న…

You cannot copy content of this page