ఎస్సీ సతీష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పులివెందుల రాజకీయం

కడప : – ఎస్సీ సతీష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పులివెందుల రాజకీయం.. ఎస్ వి సతీష్ రెడ్డితో భేటీ అయిన పులివెందుల నియోజకవర్గం ఇన్చార్జి బీటెక్ రవి తెలుగుదేశం లోకి రావాలని ఎస్ వి సతీష్ రెడ్డిని ఆహ్వానించిన బీటెక్…

క్షుద్ర పూజల కలకలం

మైలవరం మైలవరం సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్ లో నిత్యం జనం రాకపోకలు సాగించే రోడ్డు లో ఏవో గీతాలు గీసి వాటి మధ్యలో పసుపు,కుంకుమ,పువ్వులు,నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడటంతో చేతబడి చేశారు అంటూ కలకలం రేపుతోంది…

28న వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ

28న వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ మూడో విడతలో 53.58 లక్షల మందికి రూ.1078.36 కోట్లు రైతు భరోసా జమ ఒక్కొక్కరికి రూ.67,500 చొప్పున ఐదేళ్లలో రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం ఇచ్చిన హామీకంటే ప్రతి రైతుకూ…

నేడు ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష

ఉదయం 10.30 నుంచి మధ్యా్హ్నం 1 గంట వరకు పరీక్ష. గ్రూప్‌-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్‌-2 పరీక్ష. గ్రూప్‌-2 కోసం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 24,500…

అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి

అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి తూర్పుగోదావరిజిల్లా అనపర్తి రెవిన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తసీల్ధార్ శశిధర్ భూసేకరణ లేకుండానే 11 గ్రామాలకు సంబంధించి ఫ్లాట్ నంబర్లు,సర్వే నంబర్లుతో, సరిహద్దులతో…

జగన్ పై పోటీచేయబోయే టీడీపీ అభ్యర్థి ఈయనే

Trinethram News : ఏపీ శాసనసభ ఎన్నికల్లో సీఎం జగన్ పై టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి) పోటీచేయనున్నారు. రవీంద్రనాథ్ టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పనిచేశారు. జగన్ ఎక్కడ పోటీచేస్తే తాను అక్కడ పోటీచేస్తానంటూ గతంలో పలుమార్లు…

పెనుగొండ టీడీపీలో ఆగ్రహజ్వాలలు

పెనుగొండ టీడీపీలో ఆగ్రహజ్వాలలు పార్థసారథికి టికెట్ ఇవ్వనందుకు చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.

టీడీపీ – జనసేనలో అసంతృప్తి సెగలు

రాజీనామాల పర్వం మొదలు పెట్టిన టీడీపీ – జనసేన నేతలు సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి మొండి చెయ్యి గంటా శ్రీనివాస రావుకు కూడా దక్కని చోటు బండారు సత్యనారాయణకూ తొలి జాబితాలో…

టికెట్ దక్కలేదని తెలిసి కుప్పకూలిన TDP నేత

Trinethram News : AP: TDP-JSP ఇవాళ ప్రకటించిన తొలి జాబితాలో కృష్ణా(D) పెడన టికెట్ ఆశించిన బూరగడ్డ వేదవ్యాసు నిరాశ ఎదురైంది.కృతివెన్ను(మ) చినపాండ్రాకలో పర్యటిస్తుండగా టికెట్ రాలేదని తెలిసి ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అభిమానులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.…

జనసైనికులు మరొక్కసారి ఆలోచించుకోండి, బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల

Trinethram News : అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన…

You cannot copy content of this page