97 మార్కులు వస్తే 77 వేశారు.. ఇంటర్ పేపర్ల వెలివేషన్ లో ఇష్ట రాజ్యం

If you get 97 marks, you scored 77.. Ishta Rajya in the evaluation of inter papers Trinethram News : హైదరాబాద్ : ఇంటర్మీడియేట్ వాల్యువేషన్ ప్రక్రియలోని లోపాలు బయటపడుతున్నాయి. ఓ మెరిట్ స్టూడెంట్​కు వందకు…

ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు

Rallies and processions canceled in AP on June 4 అమరావతిఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరే గింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్…

రాహుల్ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స 15 కిలోల కనితిని కడుపులో నుండి సర్జరీ చేసి తీసివేసిన డాక్టర్ అనిల్ కుమార్

Dr. Anil Kumar performed a rare surgery at Rahul Hospital to remove a 15 kg tumor from his stomach పెద్దపల్లి జిల్లాగోదావరిఖనిత్రినేత్రం న్యూస్ (ప్రతినిధి) వైద్యరంగంలో విశేష సేవలు అందిస్తున్న మేయర్ శ్రీ బంగి…

ఒంగోలు లో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు

Police firing on rioters in Ongole సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్….అసలు ఏమి జరిగింది అంటే…? ప్రకాశం జిల్లా : ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్‌ క్యానన్‌లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.…

కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం

Trinethram News : తాడేపల్లి కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం… ప్రకాశం బ్యారేజ్ 6వ పిల్లర్ వద్ద కృష్ణానది లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది… ఈ వ్యక్తి నిన్న సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దూకి…

వినుకొండ లో జన సునామీ ..వినుకొండ లో బ్రహ్మన్న జోరు

Trinethram News : వినుకొండ పట్టణం లో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు… ర్యాలీ లో ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మనాయుడు గారు.. ప్రజలకు అభివాదం చేస్తూ, పట్టణం లోని ప్రధాన వీధుల్లో…

మండుటెండని సైతం లెక్క చేయకుండా బ్రహ్మన్న ప్రచారం లో పాల్గొన్న ప్రజలు

Trinethram News : బ్రహ్మరధం పడుతున్న బొల్లాపల్లి బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు, పమిడిపాడు, గరికపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ,…

ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!!

Trinethram News : విశాఖ: అమరావతి విట్స్ కాలేజ్ విద్యార్థి తేజ(19) ఇంజనీరింగ్ విద్యార్ది గా గుర్తింపు. ఆరుగురు స్నేహితులతో ఋషి కొండ బీచ్ కు వెళ్లిన తేజ సముద్ర సాన్నం చేస్తుండగా గల్లంతైన విద్యార్థి తేజ! పూర్తి వివరాలు తెలియాల్సి…

ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలుచోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓపార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీమంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులుఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకుపాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలుసేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలోఈ…

Other Story

You cannot copy content of this page