Road Accident : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు దుర్మరణం

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు దుర్మరణం Trinethram News : చిత్తూరు అరగొండరోడ్డు ముట్రపల్లి సత్రం వద్ద రోడ్డు ప్రమాదం.. చిత్తూరు సీతమ్స్ కళాశాలలో చదివే విద్యార్థు ఇద్దరు విద్యార్థులు మృతి.. ద్విచక్ర వాహనంపై వెళుతూ ఆటోను ఢీకొట్టడంతో…

Ponguleti Srinivasa Reddy : బిఆర్ఎస్ అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని

హైద‌రాబాద్ – బిఆర్ఎస్ అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి.. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద దందా అని…

అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు Trinethram News : ఏపీలోని అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలకు కొత్తవలస కిరండూల్ రైలు మార్గంలో ట్రాక్పై బండరాళ్లు జారిపడ్డాయి. ఈక్రమంలో విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న…

Guntur Murder Case : ఓల్డ్ గుంటూరు హత్య కేస్ లో ముద్దాయిలు అరెస్టు

ఓల్డ్ గుంటూరు హత్య కేస్ లో ముద్దాయిలు అరెస్టు… Trinethram News : గుంటూరు : నిందితుడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కక్షతోనే హత్య మొత్తం 7 గురూ నిందితులను అరెస్టు చేసిన ఓల్డ్ గుంటూరు పోలీసులు… ముందుగా వేసుకున్న పథకం…

ISRO : గగన్‌యాన్‌లో భాగంగా నిర్వహించనున్న మొదటి మానవరహిత ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది

గగన్‌యాన్‌లో భాగంగా నిర్వహించనున్న మొదటి మానవరహిత ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. Trinethram News : హ్యూమన్‌ రేటెడ్‌ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 అనుసంధాన పనులను తిరుపతి జిల్లా శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.…

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి.సిపిఐ,దళిత సంఘాల నాయకుల డిమాండ్. Trinethram News : Medchal : మొన్న పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిసారి అంబెడ్కర్ పేరు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పడం వారికి…

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రెండవ తరగతి విద్యార్థిని బొల్లి మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం.. విద్యార్థినికి తీవ్ర గాయాలు, 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.. కరీంనగర్ జిల్లా…

ముత్తారం తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ మండల నాయకులు

ముత్తారం తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ మండల నాయకులు ముత్తారం త్రినేత్రం న్యూస్ ఆర్.సి ముత్తారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం రోజున ముత్తారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాసిల్దార్ కు వినతిపత్రం అందిచారు.సీతంపేట,పోతారం,ఓడేడు,గ్రామాలలో ప్రభుత్వ భూములను…

నవాబుపేట్ మండల ఆర్ఎంపీ ప్రథమ చికిత్స సెంటర్లపై తనిఖీలు

నవాబుపేట్ మండల ఆర్ఎంపీ ప్రథమ చికిత్స సెంటర్లపై తనిఖీలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్- రెండు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు సీజ్మరో రెండు క్లినిక్ లకు హెచ్చరికనవాబుపేట్ మండల వైద్యాధికారి డాక్టర్ రోహిత్వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని ప్రథమ…

You cannot copy content of this page