జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 02 at 12.06.42 AM

TRINETHRAM NEWS

క్షేమంగా ఇంటికి చేరుకున్న కుంభమేళాలో తప్పిపోయిన మహిళలు..

జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన 55 ఏళ్ల నర్సవ్య, కొత్త వాడకు చెందిన రాజవ్వ ఈ నెల 29న ప్రయగ్ రాజ్ లోని కుంభమేళా కు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు కుంభమేళాలో లో కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అయితే వీరిద్దరూ శనివారం జగిత్యాలకు చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Missing women in Kumbh

You cannot copy content of this page