బీజేపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్

బీజేపీని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్ బండి సంజయ్‌కు మెచ్యూరిటీ లేదు కాబట్టి కరీంనగర్ ఎంపీ సీటు తనకే ఇవ్వాలని పట్టుబట్టిన ఈటెల రాజేందర్. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ సీటు ఇవ్వడం కుదరదని చెప్పిన పార్టీ అధిష్టానం. మెదక్ నుండి ఈటెలను…

పెండింగ్‌ చలానాల చెల్లింపు.. ₹కోట్లలో ఆదాయం

పెండింగ్‌ చలానాల చెల్లింపు.. ₹కోట్లలో ఆదాయం ట్రాఫిక్ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌ పరిధిలో…

తెలంగాణ కొత్త కాంగ్రెస్ చీఫ్ గా భట్టి – రాహుల్ ఛాయిస్?

తెలంగాణ కొత్త కాంగ్రెస్ చీఫ్ గా భట్టి – రాహుల్ ఛాయిస్…? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారధి ఎవరు. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి కావటంలో కొత్త అధ్యక్షుడి నియామకం పైన కసరత్తు ప్రారంభమైంది. లోక్ సభ…

ఆరు గ్యారంటీల అభయహస్తం తోపాటు రేషన్ కార్డు దరఖాస్తులు

ఆరు గ్యారంటీల అభయహస్తం తోపాటు రేషన్ కార్డు దరఖాస్తులుముందుగా అందించాలివిధివిధానాలు స్పష్టం గా ప్రకటించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు ఆరు గ్యారంటీల అభయహస్తం తోపాటు రేషన్ కార్డు ధరఖాస్తులు ఇంటి ఇంటికి ముందు గా ప్రభుత్వం…

కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్ -కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ యాదవ్ -ఈ సందర్భంగా పరాయి పాలనలో మగ్గిపోతున్న భరతమాత…

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ

ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ ప్రతినిధి మాజీ ఎంపీపీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు లో భాగంగా ప్రజాపాలనా అభయహస్తం…

ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం

ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో సీనియర్ సిటజన్స్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తు స్వీకారణ కార్యక్రమంలో పాల్గొన్న 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తరాచంద్రారెడ్డి గారు…

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలికిన టీపీసీసీ రాష్ట్ర…

పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగాకలిశారు.

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని 16వ వార్డు కుమ్మరి సంగం నందు ఏర్పాటు చేసిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక…

You cannot copy content of this page