పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన జీతాలు దుస్తులు, సబ్బులు స్వీట్స్ అందజేసిన, అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి.

పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన జీతాలు దుస్తులు, సబ్బులు స్వీట్స్ అందజేసిన, అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి: త్రినేత్రం న్యూస్అనపర్తి పంచాయతీ, కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు మరియు ఇతర సిబ్బంది గత సంవత్సరo ఏప్రిల్ 2024…

Anganwadi Centers : అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు

అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు. అల్లూరి జిల్లా అరకులోయ! జనవరి 10. త్రినేత్రం న్యూస్. అంగన్వాడీ కేంద్రాలు పనితీరు మరింత గా మేరుగు పరచాలని ప్రభుత్వము నిర్ణయించింది. ఇందులో భాగంగా అద్దే భవనాలు కాకుండ ప్రభుత్వా భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి.గిరిజన…

నాడు అబివృద్ధి నేడు అధోగతి : వాటర్ ట్యాంక్ వేశారు విద్యుత్ కనక్షన్ మరిచారు.

నాడు అబివృద్ధి నేడు అధోగతి : వాటర్ ట్యాంక్ వేశారు విద్యుత్ కనక్షన్ మరిచారు. అల్లూరి జిల్లా అరకులోయ:జనవరి10! త్రినేత్రం న్యూస్! గిరిజన ప్రగతి లక్ష్యం పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులోయ కూ, కూతవేటు దూరంలో ఉన్న పేదలబూడు…

తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి

తేదీ: 09/01/2025.తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి. కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో తేదీ : 08/01/2025 న అనగా బుధవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టిక్కెట్లజారి సమయంలో జరిగిన తొక్కిసలాటలో…

తిరుపతి కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్

తిరుపతి కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ Trinethram News : తిరుపతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0877-2236007 నంబరును సంప్రదించాలి. ఆరుగురు మృతి.. 48…

Ramachandra Yadav : TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్

TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్ Trinethram News : తిరుపతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు స్వామి వారి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ అన్నారు.…

రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల

రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల Trinethram News : అమరావతి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులకు కౌలు, పింఛన్ల కోసం 2024-25లో నాలుగో విడత కింద ప్రభుత్వం రూ.255 కోట్లు వేర్వేరుగా విడుదల చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి…

CM Chandrababu : తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక

తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక Trinethram News : Andhra Pradesh : తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా…

Deputy CM Pawan Kalyan : తీవ్ర ఆవేదనకు లోనయ్యా

తీవ్ర ఆవేదనకు లోనయ్యా Trinethram News : టీటీడీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం…

Polavaram Diaphragm Wall : పోలవరం డయాఫ్రం వాల్పై నేడు భేటీ

పోలవరం డయాఫ్రం వాల్పై నేడు భేటీ Trinethram News : ఏపీలో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ పనులు ముందడుగు వేసేందుకు వీలుగా గురువారం కీలక సమావేశం జరగబోతోంది. ఈ ప్రాజెక్టుపై సలహాలు, సిఫార్సులు చేస్తున్న విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం…

You cannot copy content of this page