కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంఎస్ పి కీ చట్టభద్ధత : రాహుల్ గాంధి

దిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతన్నలు ‘దిల్లీ చలో’ పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే పంటల కనీస మద్దతు ధర (MSP) హామీకి చట్టబద్ధత…

మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు

నల్గొండ : భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో నేడు భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న…

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసారు…. కోన…

130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినకుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి. రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన…

కాంగ్రెస్ ఏ హామీను నెరవేర్చడం లేదు

Trinethram News : సిద్దిపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను అమలు చేయకుండా మరిచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ఆదివారం నాడు సిద్దిపేటలోని ఎమ్మెల్యే…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కు ఎంతంటే?

Trinethram News : బాండ్ల ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో…

రైతు నోట్లో మట్టి.. రుణమాఫీ, రైతుబంధుకు కాంగ్రెస్‌ మొండిచెయ్యి: హరీశ్‌రావు

Trinethram News : మొత్తం 83 వేల కోట్లకు ఇచ్చింది 19వేల కోట్లే82 వేల కోట్లకు 19 వేల కోట్లిస్తారా?రైతు భరోసాకే ఏటా 22 వేల కోట్లు కావాలిసాగుకు 19 వేల కోట్లు ఎలా సరిపోతాయ్‌?: హరీశ్‌ నిరుద్యోగులు, ఉద్యోగుల ఆశలపై…

యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్

జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్ ను నియమించారు… ఈ సందర్భంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,యువజన కాంగ్రెస్ జిల్లా…

ఏపీ కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 175 నియోజక వర్గాలకు 793 మంది. 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే…

You cannot copy content of this page