టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్టు

Trinethram News : అమరావతి:మార్చి 29ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ-జన సేన-బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపు తోంది. ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య ర్థులను ప్రకటించగా.. ఈరోజు పెండింగ్ స్థానాలకు సంబంధించిన…

పార్టీ మారిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలి మార్చుకోవాలి పొన్నంకు ఆవేశం స్టార్‌గా నామకరణం చేస్తున్న ప్రోటోకాల్ పాటించకుంటే అధికారులకు తిప్పలు తప్పవు 17 పార్లమెంట్ స్థానాలు మొదటి స్థానం కరీంనగర్ నుండి గెలవబోతున్నాం

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లేఖ

టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచింది. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 ఫీజు తీసుకున్నారు. త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కు 1000, రెండు పేపర్లకు…

ఎవరు ఎలాంటి వారో అర్థమైంది : ఎమ్మెల్యే శ్రీదేవి

‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె అసహనం ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును టీడీపీ…

హైకోర్టు నోటీసులపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే విజేయుడు

హైకోర్టు నుండి నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. నోటీసులు అందుకున్న వెంటనే కోర్టుకి అన్ని వివరాలు సమర్పిస్తాను. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశాను.. నేను చేసింది తాత్కాలిక ఉద్యోగం తప్ప రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదు –…

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది

Trinethram News : హైదరాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్‌ సర్క్యులర్‌…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.

తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే – ఎమ్మెల్యే మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని.. రెడ్డిలల్ల సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఒక్కడికే ఉందని పదేండ్ల కిందటే చెప్పా నాకు రేవంత్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు.. ఎంత తిట్టుకున్నా రాజకీయపరంగానే మా మధ్య గొడవ తన కొడుకు భద్రారెడ్డి…

Other Story

You cannot copy content of this page