ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : on December 11, 2023 ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిరుద్యోగులకు తీపి కబురు.. రెండు రోజుల్లో సీఎం రేవంత్‌ సమీక్ష తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు. ఉద్యోగాల భర్తీపై…

కొత్త సర్కార్‌కు సహకరించాలని రేవంత్‌రెడ్డి వచ్చి కోరారు: మాజీ మంత్రి జానారెడ్డి

కొత్త సర్కార్‌కు సహకరించాలని రేవంత్‌రెడ్డి వచ్చి కోరారు: మాజీ మంత్రి జానారెడ్డి సర్కార్‌లో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభపరిణామం.. ప్రజా అభిమానం చూరగొనేలా పనిచేయాలని చెప్పాను.. ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు.. కానీ, నా సలహాలు, సూచనలు కావాలంటే ఇస్తా..…

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు

Trinethram News : వరంగల్ జిల్లా… దివి:- 11-12-2023 ఐనవోలు మండలం… వర్ధన్నపేట శాసనసభ్యునిగా అసెంబ్లీలో KR నాగరాజు ప్రమాణస్వీకారం చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు.…

తెలంగాణ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి,…

జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 11తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సోమవారం కలిశారు. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయ నతో మార్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా సీఎం…

రేవంత్ రెడ్డి సర్కార్ కు మావోయిస్టు లేఖ?

Trinethram News : హైద‌రాబాద్:డిసెంబర్ 11కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగు తోంది. ఇలాంటి క్రమంలో మావో యిస్ట్ పార్టీ అధికార ప్రతి…

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : రంగారెడ్డి జిల్లా : డిసెంబర్11రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. మంటలు…

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…

సిర్పూర్ కాగజ్ నగర్ రైలుకు అగ్ని ప్రమాదం

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 10సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే మంటలు వ్యా…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం యశోద దవాఖాన లో మాజీ సీఎం కెసిఆర్ ను పరామర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం యశోద దవాఖాన లో మాజీ సీఎం కెసిఆర్ ను పరామర్శించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు., యశోద డాక్టర్లను కలిసికేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి…

You cannot copy content of this page