హత్య రాజకీయాలకు పాల్పడి వ్యవస్థలను బ్రష్టు పట్టించిన నీచపు చరిత్ర గత BRS ప్రభుత్వానిది.

Trinethram News : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంక్రాంతి పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్పించారు. 👉నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న వ్యక్తిగత కారణాల వల్ల…

“BRS Leaders Focus on Parliament Elections 2024

Trinethram News : లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అవకాశం ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు ఇటీవలి ఎన్నికల్లో అవకాశాలు రాని…

ఫిలింనగర్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య?

Trinethram News : హైదరాబాద్:జనవరి 15హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇటీవల యూకె నుంచి హైదరాబాద్ కు వచ్చిన గౌస్ మొయినుద్దీన్ పై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న…

ఘనంగా ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు

Trinethram News : హన్మకొండ జిల్లా: జనవరి 15హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామివారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా,…

యువత ప్రాణాలు తీస్తున్న పతంగులు

Trinethram News : సంగారెడ్డి జిల్లా జనవరి 15సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లా ఝ‌రా సంగం మండ‌లంలో సోమవారం విషాదం నెల‌కొంది. పొట్‌ప‌ల్లి గ్రామంలో గాలపటం ఎగరవేయగా.. అది విద్యుత్ తీగ‌ల్లో చిక్కుకుంది. దాంతో గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తుండగా శివ‌కు…

హైదరాబాద్‌లో చైనా మాంజా అమ్ముతున్న షాపులపై పోలీసుల సోదాలు

హైదరాబాద్‌లో చైనా మాంజా అమ్ముతున్న షాపులపై పోలీసుల సోదాలు భారీగా చైనా మాంజా స్వాధీనం.. 18 మందిపై కేసులు ఆర్మీ జవాన్ ప్రాణం పోయాక.. తనిఖీలతో హడావుడి చేస్తున్నారంటూ విమర్శలు

మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్

హైదరాబాద్‌ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్.. మంత్రి ఫేస్‌బుక్‌ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్న కేటుగాళ్లు.. బీజేపీ, టీడీపీ, తమిళనాడు రాజకీయ పార్టీలకు చెందిన వందల సంఖ్యలో పోస్టులను పెట్టిన కేటుగాళ్లు.. తప్పుడు మెసేజ్‌లకు స్పందించవద్దని రాజనర్సింహ…

ఈ సంక్రాంతి పండుగకు TSRTC సరికొత్త రికార్డు సృష్టించింది

Trinethram News : తెలంగాణ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారని సజ్జనార్ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు

మెదక్ జిల్లాలో భారీగా ఈత చెట్లు దగ్ధం

Trinethram News : మెద‌క్ జిల్లా : మెద‌క్ జిల్లాలో సోమవారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. రామాయంపేట శివారులోని ఈత వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మా దంలో సుమారు 2 వేల ఈత చెట్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న…

మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది

Trinethram News : అసలు జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి బారులు తీరారు. సంక్రాంతి పండుగకి వరస సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగాయి.. సంక్రాంతి పండుగకు వరుస సెలవులు…

You cannot copy content of this page