హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్నవ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు

Trinethram News : హైదరాబాద్ : హెల్త్ ఇన్సూరెన్స్‌‌ ఉన్నవ్యక్తులు ఇకపై అన్ని హాస్పిటల్స్‌‌లోనూ క్యాష్‌‌లెస్ పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ చేయించుకోవచ్చు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌‌‌‌డీఏఐ) తీసుకొచ్చిన కొత్త రూల్‌‌ అమలులోకి వచ్చింది. ఇప్పటి…

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి

జాతీయ జెండా పోల్ కు విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యవకులు మృతి -మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి& స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్…

గణతంత్ర దినోత్సవ సందర్భంగా 231 మంది ఖైదీల విడుదల

గణతంత్ర దినోత్సవ సందర్భంగా 231 మంది ఖైదీల విడుదల Trinethram News : హైదారాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సర్కార్ నిర్ణయం…

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం… రాజ్యసభ, లోకసభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవ రావు, నామా నాగేశ్వర్ రావుతో సహా హాజరైన అందరు ఎంపీలు. ఈ సమావేశం లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు,…

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ

అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ తెలంగాణ మాజీ హోంమంత్రి, BRS నేత మహమ్మద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురై కిందపడ్డారు. వెంటనే ఆయనను పార్టీ శ్రేణులు ఆసుపత్రికి…

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.…

తెలంగాణ సచివాలయం సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం రాత్రి కారు దగ్ధమైంది

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం రాత్రి కారు దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్నవారు వెంటనే కిందకు దిగి, విలువైన వస్తువులను బయటకు తీశారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదం…

తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్‌ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన…

కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు

హైదరాబాద్‌: కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘రాహుల్‌గాంధీ పాదయాత్రతోనే  కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో…

You cannot copy content of this page