అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : నేడు నాంపల్లిలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానిక ప్రజలు కేంద్రమంత్రికి వరుస ఫిర్యాదులు…

జిల్లాల పున:పరిశీలనకు త్వరలో కమిషన్: మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా విభజించింది. దీన్ని సరిచేయడానికి త్వరలో ఓ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ కమిషన్ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సిఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్

Trinethram News : బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఆమీర్ హైదరాబాద్ లోని ప్రగతిభవన్ వద్ద బారికేడ్లను…

రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

తేదీ:28-01-2024ఇటిక్యాల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అధిపత్య పార్టీలకు ఓట్లు అమ్ముకోవద్దని పిలుపు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహుజనులు రాజకీయ పోరాటానికి సిద్దం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా…

ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో ప్రసవించిన విద్యార్థిని… మృతి

Trinethram News : నంద్యాల పాణ్యం మండలం శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ లో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీ కి సంబంధించిన హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగిస్తుంది. రాత్రి 9…

11 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు

మణుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోఎక్సై జ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా ఆ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 11 లక్షల విలువైన గంజాయిని…

రాముడి సాక్షిగా డీకే అరుణ 15 కోట్లు డిమాండ్ చేసింది : వంశీచంద్ రెడ్డి

Trinethram News : మహబూబ్ నగర్:- రాముడి సాక్షిగా అప్పటి కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు 15 కోట్లు రూపాయలను డిమాండ్ చేసిందని,…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

ఫిబ్రవరి నెలలో ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్లు

Trinethram News : హైదరాబాద్ : జనవరి 28నిరుద్యోగుకులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సిఎం రేవంత్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే టిఎస్‌పిఎస్సీ చైర్మన్, మెంబర్‌లను నియమించిన రేవంత్, త్వరలోనే ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని, దానికి సంబంధించి…

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల పోస్టులకు నోటిఫికేషన్

Trinethram News : హైదరాబాద్ : జనవరి 28తెలంగాణలోని పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ విద్యా శాఖ శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు వచ్చే నెల 12 వరకు పూర్తి వివరాలతో…

You cannot copy content of this page