హనుమంతుడి అవతారంలో రాహుల్ గాంధీ
హనుమంతుడి అవతారంలో రాహుల్ గాంధీ హనుమంతుడి మాస్క్ ధరించిన కాంగ్రెస్ నేత.. కొనసాగుతున్న ‘భారత్ జోడో న్యాయ్’ యాత్ర
హనుమంతుడి అవతారంలో రాహుల్ గాంధీ హనుమంతుడి మాస్క్ ధరించిన కాంగ్రెస్ నేత.. కొనసాగుతున్న ‘భారత్ జోడో న్యాయ్’ యాత్ర
అయోధ్య లైవ్ పేరుతో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దు: సైబర్ పోలీసుల వార్నింగ్
సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ.. రామేశ్వరం: అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు.. అంతకుముందు ప్రధాని ఇక్కడి…
Delhi: Prime Minister Narendra Modi’s Visit To Ayodhya On 22 January.. Will Participate In The Pran Pratistha Program of Ram Temple, Ayodhya.. PM Narendra Modi Will Reach Ayodhya At 12…
ప్రధాని రోడ్ షోకు భారీ జనం తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. తిరుచిరాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో యువత, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున పాల్గొని మోదీకి అభివాదం చేశారు. మోదీ వాహనంపై పూలు చల్లుతూ…
ఛత్తీస్ఘడ్లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి ఛత్తీస్ఘడ్ : మరోసారి ఎదురుకాల్పులతో ఛత్తీస్ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.. అటవీ ప్రాంతంలో…
బీజాపూర్ లో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా…
ఏపీ, తెలంగాణకు KRMB (Krishna River Management Board) ఆదేశాలు ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల…
ఆంధ్ర ,తెలంగాణ ప్రజానీకానికి శుభవార్త….అయోధ్యా రాములవారి ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాన్ని లైవ్ లో చూసేందుకు ముందుకు వచ్చిన మల్టీ ఫ్లెక్స్ సినిమా థియోటర్స్ టికెట్ కేవలం 100 రూపాయలు మాత్రమే దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అయోధ్య రామ మందిర…
పట్టాలు తప్పిన మరో రైలు కన్నూర్:జనవరి 20కన్నూర్-అలప్పుజా (16308) ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ షంటింగ్ ప్రక్రియలో పట్టాలు తప్పింది. ఈ ఘటన శనివారం ఉదయం కన్నూర్ యార్డులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు కన్నూర్ నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43…
You cannot copy content of this page